Home / Masonry Layoutpage 1011

Masonry Layout

భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు

ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్‌ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …

Read More »

వైఎస్ జగన్ ప్రశ్నల మీద ప్రశ్నలు ……టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై …

Read More »

బాల‌కృష్ణ ఓ చ‌దువులేని మూర్ఖుడ‌ు..క‌త్తి మ‌హేష్..సంఛలన వ్యాఖ్య‌లు

తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో బాల‌య్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాల‌కృష్ణ‌, అంతేకాదు. బాల‌కృష్ణ అటు రాజ‌కీయంగానూ.. ఇటు వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. తాజాగా బాల‌కృష్ణ న‌టించిన జై సింహా చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిందే.ఇదిలా ఉండ‌గా.. క‌త్తి మ‌హేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అదేంటీ.. క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్‌పై చేసే వ్యాఖ్య‌లు …

Read More »

అక్క భర్తతో అక్రమ సంబంధం…గుంటూరు – కర్నూలు రోడ్డులో చెల్లి ఏం చేసింది

ఏపీలో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నేరాల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ..తాజాగా అక్రమ సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో అక్క భర్తతో కలిసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారు చేప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్‌ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే …

Read More »

”టీడీపీకి చేవ‌ల‌గ‌ల ఎంపీలు కావ‌లెను”

అవును మీరు చ‌దివింది నిజ‌మే. టీడీపీకి చేవ‌ల‌గ‌ల ఎంపీలు కావాల‌ట‌. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీల‌ను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉంద‌ని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి.. త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంటే.. మ‌రో ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద వారు చెప్పిన ప్ర‌తీదానికీ త‌ల‌లు ఊపుతూ.. ప్ర‌జ‌ల‌కు శూన్యం మిగుల్చుతున్నార‌ట‌. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌.. …

Read More »

జ‌గ‌న్‌ది ”పాద‌యాత్ర కాద‌ట‌.. ముద్దుల యాత్ర‌ట‌”..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ మ‌రో సారి విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జ‌వ‌హ‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుంద‌న్నారు. ఎవ‌రైనా మ‌హిళ‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు పోతే ముద్దులు పెడుతున్నాడ‌ని, అందుక‌నే 40 సంత్స‌రాల‌లోపు ఉన్న‌వారు ఎవ‌రూ కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం …

Read More »

పూనమ్‌ కౌర్‌కు కత్తి మహేష్‌ సూపర్ కౌంటర్

పవన్‌ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు మహేష్‌ కత్తి తన పేస్ బుక్ ఖాతా నుండి ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ రేకమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను “ఫ్యాట్సు” అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది …

Read More »

టీడీపీ నేతల దెబ్బకు యువకుడు ఆత్మహత్యాయత్నం..

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతున్న సంగతి తెల్సిందే . తాజాగా రాష్ట్రంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురం గ్రామ వ్యక్తి సత్యనారాయణ బుధవారం రాత్రి ఆత్మహత్య …

Read More »

కామాంధుల నుండి జాగ్రత్త…చాలామంది నా చుట్టూ తిరిగారు..భరించలేకనే

ఏపీలో నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా విశాఖపట్టణంలో జరగడంతో స్థానిక ప్రజలు రక్షణ కరువైందని అంటున్నారు. తాజాగా నగరంలోని దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్‌రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. …

Read More »

క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నచంద్రబాబు…!

ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat