Home / Masonry Layoutpage 1013

Masonry Layout

”జ‌గ‌న్‌ని ఎదిరించి.. నేను అక్క‌డ పోటీ చేయ‌ను”

బీజేపికి చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డిపై ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గ‌తంలో త‌న‌కు క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు పెద్ద‌గా తెలీయ‌క‌పోయినా.. బీజేపీ నేత‌ల సూచ‌న మేర‌కు 2004 సాదార‌ణ ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓట‌మిని చ‌విచూసింది బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. అయితే, 2004 సాదార‌ణ ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి …

Read More »

కోడి పందేలపై ఏపీ సర్కారుకు హైకోర్ట్ సంచలన హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో …

Read More »

”వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. ఓ ఆంధ్రా దావూద్ ఇబ్ర‌హీం” అట‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ నేత వ‌ర్ల రామయ్య మ‌రోసారి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా స‌మావేశంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి ఆయ‌న మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చం ద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఓ బ్ర‌హ్మాండ‌మైన అవ‌కాశం ఇచ్చారు. జ‌గ‌న్ త‌న అవినీతిని సొమ్మును, త‌న బ్లాక్ మ‌నీని వైట్‌గా చేసుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో… లోకేశ్‌ కోసమే దుర్గగుడిలో…క్షుద్రపూజలు

విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌ కోసమే దుర్గగుడిలో …

Read More »

క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్

విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసిం‍ది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …

Read More »

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మాట చెప్పిన జగన్ ….

ఇటీవల జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీలో ఏపీ వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చేసిన వాగ్దదానాలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు” అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ విధంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. …

Read More »

”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా …

Read More »

ఏపీలో లైంగిక వేధింపులతో సీఐ సస్పెన్షన్‌

ఏపీలో కొంతమంది పోలీసుల తీరు చా దారుణంగా ఉంది. అమ్మాయిలతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్‌ చేస్తూ విశాఖ సీపీ టి.యోగానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రబుద్ధుడిపై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాఖ నగరానికి చెందిన యువతి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ కేసు దర్యాప్తు …

Read More »

ఆ పేరు చెప్ప‌గానే.. చంద్ర‌బాబులో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!!

ఆ మహానేత పేరు వింటే చాలు.. ఆ ముఖ్య‌మంత్రి షేక్ అవుతున్నారు. ఆ మ‌హానేత మ‌ర‌ణించి ఇప్ప‌టికి ఎనిమిదేళ్లు అవుతోంది. ఆ పేరు చెప్ప‌గానే సీట్లో కూర్చున్న వ్య‌క్తి ట‌క్కున పైకి లేచి.. ఆ పేరు చెప్ప‌కుండా అడ్డుకున్నారు. ఈ సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో చోటు చేసుకుంది. కాగా, ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టామంటూ చెప్పుకుంటున్న‌ భూమి – మ‌న ఊరు కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం క‌డ‌ప జిల్లా …

Read More »

500 మంది మహిళలు వైసీపీ చీరలు ధరించి జగన్‌ కి ఘన స్వాగతం…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు.స్వచ్చందంగా జగన్ దగ్గరికి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం 52వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కలికిరి నుంచి ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ వెంట నడిచేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగారు. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat