Home / Masonry Layoutpage 1014

Masonry Layout

ఒక ఎస్‌ఐ జగన్‌తో మాట్లాడడం చూసి..వారికి బీపీ

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ కలవడంతో టీడీపీకి .. వారి అనూకుల మీడియాలు కస్సుబుస్సుమంటున్నాయి. సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు… ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం …

Read More »

”ఫిరాయింపు క‌ల్ప‌న‌కు చంద్ర‌బాబు ట్రీట్‌మెంట్” షురూ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు తిలోద‌కాలు ప‌లికేలా.. త‌న కుఠిల రాజ‌కీయ అనుభ‌వంతో సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌ల‌ను ఎర‌వేసి టీడీపీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని న‌మ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతిక‌త‌కు పాల్ప‌డుతూ …

Read More »

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై… సీఎం సభలో రౌడీషీటర్ హల్ చల్

పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఏకంగా సీఎం పాల్గొన్న సభలో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేగాకుండా అతడు ఏకంగా ఓ ఎంపీ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం విస్మకరంగా మారింది. సభలో మాట్లాడుతున్న వైఎష్ అవినాష్ రెడ్డి పదే పదే వైఎస్ …

Read More »

చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని చుట్టుముట్టి ఏం చేశారో తెలుసా..?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ర్ట ప్రజల మొత్తం అవీనితిని నిలదీస్తుంటే పక్కనే ఉన్న తెలుగు తమ్ముళ్లు అమర్యదాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. అంతేగాక టీడీపీ నేతలే కాదు ముఖ్యమంత్రే ఇలా చేస్తుంటే ఏమి చేయాలో తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందంటే పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రసంగాన్ని …

Read More »

వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘పులి’ కథ….మీకు తెలిస్తే ఖచ్చితంగా నిజమే అంటారు…!

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పిన పులి కద ఆసక్తికరంగా ఉంది. జగన్ తన పాదయాత్రలో రోజులు గడిచే కొద్ది కొత్త,కొత్త విషయాలతో ప్రజలను అలరించే యత్నం చేస్తున్నారు. జగన్ చెప్పిన పులి కద ఇలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా పులిగా పోల్చుతూ, అది ఎంత ప్రమాదకరంగా మారిందో ఆయన వివరించే …

Read More »

జగన్ సీఎం అవుతాడని… తాను ఏంత పందెం కట్టానో.. జగన్ తోనే చేప్పిన మహిళ..

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు మహిళలు,రైతులు, యువకులు పాదయాత్రలో జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరిస్తున్నారు. అంతేగాక పలుచోట్ల ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లికి చెందిన ఒక మహిళ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన ఇంటి చూట్టూ టీడీపీ వాళ్లే ఉంటారని.. 20 ఏళ్లుగా వారు ఎంత వేధించినా …

Read More »

లోకేష్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్ …

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …

Read More »

వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు…!

ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన బోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ …

Read More »

పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్ కల్యాణ్..రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..!

బిగ్ బాస్ కార్యక్రమంతో అందరికి పరిచయమైనా క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ తరువాత నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌పై …

Read More »

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat