2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …
Read More »Masonry Layout
2019 తర్వాత కూడ సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు..వేణుస్వామి
ఏపీలో జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రపై సంఛలన వాఖ్యలు చేశారు . అంతేగాక 2019 ఎన్నికల తర్వాత సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు.. పవన్ జాతకం ఆయన రాజకీయ జీవితానికి అనుకూలంగా లేదని ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కోసం వచ్చిన వేణుస్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు చేప్పాడు. అంతేగాక కేవలం రెండేరెండు మాటల్లో …
Read More »వీడా.. మాకు నీతులు చెప్పేది..!!
మొన్నటి వరకు పవర్స్టార్ పవన్ కల్యాణ్పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై మళ్లీ విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. నా పర్సనల్ ప్లేస్లో.. అంటే నేను ఎక్కడో ఒక బీరు …
Read More »ఆవలించుకుని.. జీర్ణించుకుని సమస్యలను పరిష్కరిస్తున్నాడట..!!
టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తడబడ్డాడు. ఇటీవలే విజయవాడలో జరిగిన జయసింహా చిత్రం ఆడియో ఫంక్షన్లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లకేష్పై ప్రశంసల వర్షం కురిపించిన బాలకృష్ణ.. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తడబడ్డాడు. అసలు తాను మాట్లాడుతున్నది.. తనకైనా అర్థమవుతుందా..? అన్న రీతిలో …
Read More »నరేంద్రమోడీ వైసీపీ ఏంపీని..జగన్ గురించి ఏం అడిగాడో తెలుసా…?
వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది. ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా …
Read More »ప్రారంభమైన 47వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
వైసీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.ఇవాళ ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, …
Read More »ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది చంద్రబాబేనట..!!
అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా …
Read More »ప్రభుత్వానికి పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాలు.ఘోర అవమానం
ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …
Read More »పార్లమెంటు సాక్షిగా..కేంద్రమంత్రి సుజనా చౌదరికి షాక్..!
టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరికి పార్లమెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ తగిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ సభ స్పీకర్ ద్వారా కావడం గమనార్హం. పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్రసంగిస్తుంటే..దానికి అడ్డుపడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సుజనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం …
Read More »నంద్యాలలో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…
ఏపీ రాజకీయ చరిత్రలో ఈ సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచలనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ టికెట్పై గెలిచి ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్కార్ పన్నని కుట్రలు, కుతంత్రాలకు లెక్కలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి సాధారణ ఎన్నికల్లో …
Read More »