Home / Masonry Layoutpage 1023

Masonry Layout

ఏపీ మంత్రుల అవినీతిపై చంద్ర‌బాబు నిఘా..!!

ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత, ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్న వేళ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు మ‌రింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయ‌కులు, నేత‌ల‌పై ఏడాదికోసారి స‌ర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు ప‌లానా స్థానంలో ఉంది. మీ ప‌నితీరు నాశిర‌కంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బ‌య‌ట‌కు తీయ‌డ‌మే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవ‌డ‌మే కాకుండా.. త‌న ప్ర‌త్యేక బృందంతో వారిపై నిఘాను …

Read More »

సాయంత్రం చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఏంట్రీ….టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది .అందులో భాగంగా జిల్లా అధికార టీడీపీ పార్టీలో వర్గ పోరు ,ఆధిపత్య జోరు ఊపందుకున్నాయి .ఈ క్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా వైసీపీ నేత జగన్ తో చర్చ…!

రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …

Read More »

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..

ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …

Read More »

ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ 44వ రోజు పాదయాత్ర

అనంతపురం జిల్లాలో ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 44వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 44వ రోజు పాదయాత్రను కదిరి మండలం గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వేపరాళ్ల క్రాస్‌, తాళ్ల కాల్వ, రెక్కమాను, గాజులవారిపల్లె, చామలగొంది క్రాస్‌, ధనియాని చెరువు, డి.కొత్తపల్లి, కొట్టాలవారిపేట, బండారుచెట్లుపల్లి మీదుగా వంకమద్ది క్రాస్‌ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్ …

Read More »

వారి దెబ్బకు వణుకుతున్న వైఎస్ఆర్‌సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా స్వాల‌మ్య విలువ‌ల‌కు తిలోద‌కాలు ప‌లికేలా.. త‌న కుఠిల రాజ‌కీయ అనుభ‌వంతో సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌ల‌ను ఎర‌వేసి టీడీపీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని న‌మ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతిక‌త‌కు …

Read More »

జ‌గ‌న్ కేసుల‌పై టీడీపీకి కొత్త టెన్ష‌న్‌..!!

వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై అక్ర‌మంగా మోపిన కేసుల‌తో తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ నెల‌కొందా..? అనే ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులోను దీనికి కార‌ణం లేక‌పోలేదు. అదే.. ఇటీవ‌ల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్ల‌డించిన‌ తీర్పు. ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతోపాటు… టీడీపీ నేత‌ల గుండెల్లో …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ వేళ‌.. వైస్ఆర్‌సీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం త‌పించే వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు అవినీతి రాజ‌కీయాల‌ను దృష్టిలోపెట్టుకుని.. ప్ర‌జాస్వామ్య విలువ‌లకు పాత‌ర‌వేసే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు దిమ్మ‌దిరిగేలా క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

అనకాపల్లిలో కలకలం రేపుతున్న హిజ్రా సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో …

Read More »

వైఎస్ జగన్ ప్రజలకు భారీ బంపర్ ఆఫర్…ఖచ్చితంగా ఇక ఓట్లన్నీ ఆయనకే

ఏపీలో ఒక్క సంవత్సరం తరువాత ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతీరేకత ఉండండతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనంత ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారసభలను తలపించేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు పేరిట హామీలు ప్రజల్లో బాగా మంచి స్పందన వచ్చిందని వైసీపీ నాయకులు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat