Home / Masonry Layoutpage 1024

Masonry Layout

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …

Read More »

ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …

Read More »

తిరుచానూరులో పత్తికోండ టీడీపీ నాయకుడిపై కేసు..పరారిలో నిందితులు

ఏపీలో అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఖాళి స్థలం దొరికితే అక్కడ భూకబ్జా చేస్తున్నారు. హత్యలు..రౌడియిజం..దోపిడి ఏది వదలకుండా అన్ని నేరాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణ… చెరుకులపాడు నారయరెడ్డి హత్య…డోన్ లో రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై పట్టపగలు దాడి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్పాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండల నాయకుడు కే.ఈ క్రిష్ణమూర్తి ముఖ్య అనుచరుడు తుగ్గలి నాగేంద్ర పై తిరుచానూరు పోలీస్ స్టేషన్ …

Read More »

టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా  బెట్టింగ్‌

టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్‌ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …

Read More »

నారా లోకేష్ మంత్రి కావ‌డం ఏపీ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ట‌..!!

కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌న అల్లుడు గురించి మాట్లాడుతూ.. …

Read More »

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవన్నీ జీసస్‌ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి

ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.

Read More »

చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. సొంత గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌లకు అమ‌లు కాని హామీలు ఇచ్చి.. మాయ‌మాట‌ల‌తో అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అందులోనూ నాడు జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓ వైపు బీజేపీ.. మ‌రో వైపు జ‌న‌సేన అధినేత‌ల‌తో జ‌త‌క‌ట్టి అడ్డ‌దారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క పాల‌న కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబుకు మె మెల్ల‌గా దూరం జ‌రిగే ప‌నిలో ప‌డ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి …

Read More »

చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్ట‌నున్నజగన్..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …

Read More »

“నా మీద చేయి పడితే.. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు భూస్థాపితమే”

అవును మీరు చ‌దివింది నిజ‌మే. నా మీద చేయి ప‌డితే రాష్ట్ర ఉద్య‌మం వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ భూ స్థాపితం చేస్తా. నా ర‌క్ష‌న బాధ్య‌త ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే. ఈ మాట‌ల‌న్నీ ఎవ‌రో అన్న‌వి కాదండి బాబూ.. స్వ‌యాన సినీ క్రిటిక్‌, బిగ్ బాస్ (తెలుగు) పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న మిత్రుడు.. త‌న ఫేస్‌బుక్‌కు ఒక వీడియో లింక్ పెట్టార‌ని, …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat