Home / Masonry Layoutpage 1041

Masonry Layout

వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..

ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది . జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ …

Read More »

అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …

Read More »

నేడు వైసీపి పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోపార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 31వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయత్ర 31వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది . ఈ క్రమంలో రేపు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Read More »

ఈరోజు భాదపడుతున్నా నేను అభిమానించిన పవన్ ఇంత చవటా..ఎమ్మెల్యే

జ‌న‌సేన అధినేత హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వైసీపీ అధినేత జ‌గ‌న్ పై వ్యాఖ్య‌లు చేసి త‌న అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్‌ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై, అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని …

Read More »

బాబు వలన పోలవరం ఆలస్యం ..

ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో …

Read More »

అనంత‌లో ఎంపీ సీట్లు వారికే.. తేల్చేసిన జ‌గ‌న్..!

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. శుక్ర‌వారం హైద‌రాబాద్ సీబీఐ కోర్టుకు హాజ‌రైన జ‌గ‌న్.. మ‌ళ్లీ అనంత చేరుకొని త‌న పాద‌య‌త్ర‌ని కొన‌సాగిస్తున్నారు. ఇక అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ అనంత‌లోని ఎంపీ సీట్ల విషయంలో సంచ‌ల‌న ప్రకటన చేశారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము తప్పిదం చేశామని.. ఈ సారి అలాంటి …

Read More »

పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …

Read More »

మహేష్ కోసం వేట మొద‌లైందా.. అది దొరికితే ఏం చేస్తారు..?

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కిన‌ప్పుడల్లా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌త్తి మ‌హేష్ ఎంత విమ‌ర్శించినా.. ప‌ట్టించుకోవ‌ద్ద‌ని త‌న అభిమానుల‌కు ప‌వ‌న్ సూచించిన సంగ‌తి తెలిసిందే. అయినా ప‌వ‌న్ అభిమానులు మాత్రం క‌త్తి పై క‌త్తి గ‌ట్టార‌ని సోష‌ల్ మీడియాలో వివ‌రాల‌తో స‌హ బ‌య‌ట ప‌డ్డాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడ‌డం జ‌నాల్లోకి వ‌చ్చి హ‌డావుడి …

Read More »

జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat