Home / Masonry Layoutpage 1061

Masonry Layout

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..

ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. బిత్త‌ర పోతున్న టీడీపీ బ్యాచ్‌..?

జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర‌లో ఒక‌వైపు జ‌నం స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ళారా చూసి తెలుసుకుంటున్న జ‌గ‌న్‌.. మ‌రోవైపు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. క‌ర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచ‌క పాల‌న పై త‌న‌దైన శైలిలో ఎండ‌గ‌డుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ బేతంచ‌ర్ల రోడ్ షోలో బాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ కురిపించిన వ‌రాల జ‌డివాన ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏపీలో …

Read More »

200 కి.మీ దాటిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌!.. జ‌గ‌న్ చేసిన మొద‌టి ప‌ని ఇదే!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల స్వాగ‌తాల‌తో ఆద్యాంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా క‌ర్నూలు జిల్లా బేతంచ‌ర్ల మండ‌లంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, బేతంచ‌ర్ల గ్రామం వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200 కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. కాగా, ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

Read More »

లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోష‌ల్ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ వ్య‌వ‌హారం స్వ‌యానా టీడీపీ నేత‌ల‌కే అంతు చిక్క‌దు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన‌ ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విష‌యం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోక‌స్ చిన‌బాబు పై ప‌డింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకి …

Read More »

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. 15వరోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 …

Read More »

అఖిల ప్రియ‌ని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!

ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్ర‌మాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మ‌రి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవ‌స‌ర‌మైతే …

Read More »

బుగ్గన రాజ నాకు మంచి మిత్రుడు..డోన్‌ను మోడల్‌ నియోజకవర్గం చేస్తాం

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. డోన్‌ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా …

Read More »

అయ్యా లోకేషా.. అది జ‌గ‌న్ క‌ష్టం.. నీ య‌బ్బ క‌ష్టం కాదు..!

ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …

Read More »

లోకేష్ ఆధార్‌ని.. చింపినంత ప‌ని చేసిన పోసాని..!

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై అయితే పోసాని విరుచుకు ప‌డ్డారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేస్ చేసిన వ్యాఖ్యలతో తాము తెలుగు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat