Home / Masonry Layoutpage 1077

Masonry Layout

జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …

Read More »

వెలుగులోకి వ‌చ్చిన టీడీపీ నేత‌ల అరాచ‌కం!

ప్ర‌స్తుతం అధికారం మాదే.. మేము ఆడిందే ఆట‌.. పాడిందే పాట.. అన్న‌ట్లుగా విర్ర‌వీగుతున్నారు టీడీపీ నేత‌లు. టీడీపీ నేత‌ల ఆగ‌డాలు అంత‌టితో ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వ అధికారుల నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు టీడీపీ నేత‌ల బాధితులే. టీడీపీ నేత‌ల ఆగ‌డాల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేద్దామ‌న్నా అక్క‌డ కూడా టీడీపీ నేత‌ల పెత్త‌న‌మే చెలామ‌ణి అవుతుంది. దీంతో సామాన్య ప్ర‌జ‌లు అటు మింగ‌లేక.. ఇటు కక్క‌లేక చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు …

Read More »

వైఎస్ ‘పావురాళ్ళ‌గుట్ట’ ప్ర‌మాదం పై పాస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాదయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కి జ‌నం నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఒక వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు త‌న పై వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను టీడీపీ నేత‌లే టార్గెట్ చేయ‌గా తాజాగా ఓ పాస్ట‌ర్ జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌య‌త్నని ప్రారంబించడానికి ముందు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర …

Read More »

జగన్ కు జై కొట్టిన మాజీ ఎంపీ ..త్వరలోనే వైసీపీలోకి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది .ఈ తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీగా పనిచేసిన ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ …

Read More »

బ్రేక్ త‌ర్వాత.. జ‌నంలోకి వ‌చ్చిన జ‌గ‌న్..!

జగన్ పాదయాత్రకు శుక్ర‌వారం బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. గురువారం త‌న పాదయాత్రను ముగించుకున్న జ‌గ‌న్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో చిన్న విరామిచ్చిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ తిరుగుముఖం ప‌ట్టారు. శ‌నివారం య‌ధావిధిగా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు. ఇక జగన్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏడు నెల‌ల పాటు కొన‌సాగ‌నుంది. అయితే ప్ర‌తి శుక్ర‌వారం త‌న పాద‌యాత్ర‌కి బ్రేక్ తప్ప‌నిస‌రి అయ్యింది. …

Read More »

ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదోరోజు షెడ్యూల్‌ విడుదల అయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొద్దుటూరు బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర షెడ్యూల్‌ వివరాలు… ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి మధ్యాహ్నం 1.30 గంటలకు-ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం …

Read More »

అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …

Read More »

రాజ‌మౌళి ఎందుకు స్పందిచ‌లేదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుద‌ల అయినా.. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవ‌ల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …

Read More »

ఏపీ ప్ర‌జ‌ల‌కు.. జ‌గ‌న్ సంచ‌ల‌న విఙ్నప్తి..!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …

Read More »

వేణుమాధవ్‌… చంద్రబాబు వెంట పడుతున్నది ఇందుకేనా

నటుడు వేణుమాధవ్‌కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat