ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అనర్హత వేటు వివాదం కోర్టు …
Read More »Masonry Layout
జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ …
Read More »ప్రజాసంకల్పయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాలుగో రోజు గురువారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది . ఈ క్రమంలో ఉదయం 8.42 గంటలకు ఉరుటూరులో ప్రారంభమైన జగన్ పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరుటూరు, స్వరాజపేట, పెద్దపాడు, తురకపల్లె, కోడూరు తదితర గ్రామాల సరిహద్దుల్లో వైఎస్ జగన్కు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. కోడూరు నది వంతెన పైనుంచి మహిళలు, యువకులు, అభిమానులు వైఎస్ జగన్కు అభివాదం …
Read More »జగన్ సవాలు స్వీకరించి మా స్థాయి తగ్గించుకోలేము ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ప్యారడైజ్ లీకేజ్ విమర్శలపై స్పందిస్తూ దమ్ముంటే పది హేను రోజుల్లో నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం చేస్తాను ..చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరిన సంగతి విదితమే .అయితే జగన్ బాబుకు విసిరిన సవాలుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ …
Read More »దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వైసీపీ పార్టీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఆదినారాయణరెడ్డి నీకు …
Read More »ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. లక్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా
ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాల్గోవ రోజు కడప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …
Read More »ఎర్రగుంట్లలో జగన్ కు బ్రహ్మరథం..
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రజా సంకల్ప యాత్ర”లో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి జనసంద్రమైంది. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అయన మాట్లాడుతూ … రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన వల్ల నెలకొన్న పరిస్థితుల …
Read More »జగన్ కోసం ఈ వృద్ధులు ఏమి చేశారో తెలుసా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అయితే పాచంపల్లె పంచాయతీ కీర్తిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధ దంపతులు ఓబుళయ్య, లక్ష్మమ్మకు వైఎస్ కుటుంబమంటే ఎనలేని అభిమానం. దీంతో వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్నారని తెలుసుకుని కీర్తిరెడ్డిపల్లె నుంచి మండుటెండలో ఇద్దరూ కలిసి 12 కిలోమీటర్ల దూరం …
Read More »ప్లీజ్ సభకు రండి -వైసీపీకి స్పీకర్ కోడెల విన్నపం .
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రేపటి నుండి జరగనున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్న సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై ఒక్కమంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పోరాడుతున్న సంగతి కూడా తెల్సిందే . అయితే ఎంత పోరాడిన ..ఎన్ని సార్లు స్పీకర్ చుట్టూ తిరిగిన కానీ …
Read More »ఇది టీడీపీకి అతి పెద్ద దెబ్బ… వైసీపీ నుండి పోటి…జూ..ఎన్టీఆర్…!
నార్నె శ్రీనివాసరావు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మామగా సుపరిచితుడు. అంతేగాక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దూరపు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే తారక్ కు నార్నె కూతురినిచ్చి పెళ్లి చేశారని అంటారు. అయితే గత కొంతకాలంగా అయితే నార్నె శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతో అంత సన్నిహితంగా లేరని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి తారక్ రాజకీయ వారసత్వానికి తెలుగుదేశంలో ఎలాంటి అవకాశం లేకపోవడం, తెలుగుదేశం పార్టీ వారసత్వ అధికారాలు నారా …
Read More »