Home / Masonry Layoutpage 1080

Masonry Layout

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌.. జ‌గ‌న్ త‌ప్పిద‌మా.. చారిత్ర‌క విజ‌య‌మా..?

ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన‌ పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాద‌య‌త్ర‌లో జ‌నం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షంపై ఘాటు విమర్శలు చేసుకుంటూ, సీఎంపై సవాళ్లు విసురుతూ, ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తూ …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌.. జగన్ పై టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోవ‌డంతో టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కి వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకొని.. అటాక్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్యారడైజ్ పేపర్ల లీక్స్ .. చంద్ర‌బాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య‌ వ్యాఖ్యానించారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్, వాటిని …

Read More »

జ్యోతి చీక‌టి క‌థ‌నాలు..జ‌గ‌న్‌కు ప్ల‌స్సా.. మైన‌స్సా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాద‌యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప య‌త్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోండ‌డంతో టీడీపీ టీమ్ విష‌ప్ర‌చారానికి దిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాద‌యాత్ర‌లో భాగంగానే టీడీపీ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని తిప్పికొడుతున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంబించిన రోజే ప్యార‌డైజ్ లీక్స్‌లో జ‌గ‌న్‌ అంటూ చంద్ర‌బాబు అనుకూల మీడియా ఆంద్ర‌జ్యోతి ఒక క‌థ‌నాన్ని …

Read More »

చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్న.. వాణీ విశ్వనాథ్

టీడీపీ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. …

Read More »

జగన్‌కి కొత్త స‌మ‌స్య‌.. ఆందోళ‌ణ‌లో వైసీపీ శ్రేణులు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రం నాల్గ‌వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ దాదాపు 36 కిలోమీట‌ర్లు న‌డిచార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌నం నుండి కూడా స్పందన బాగానే వ‌స్తోంది. అయితే ఇప్పుడు జ‌గ‌న్ ఒక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని.. దీంతో వైసీపీ వ‌ర్గీయులు కొంత ఆందోళ‌ణ‌లో ఉన్నార‌ని స‌మాచారం. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కొంచెం అస్వ‌స్థ‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి …

Read More »

జగన్ పాద‌యాత్ర‌కు.. జ‌నం నిజంగానే ఫిదా అవుతున్నారా..?

వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ పాదయాత్ర మూడురోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజుకు చేరుకుంది. ఇక నాలుగోరోజు అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు ఆలస్యంగా జరుగుతోంది. పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్‌తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం పాదయాత్ర మాత్ర‌మే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా …

Read More »

నాలుగో రోజు.. జననేతకు జనం నీరాజనం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నాలుగో రోజు యాత్రలో భాగంగా పెద్దనపాడు, వైకోడూరులో జనంతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో …

Read More »

ఏపీలో మంత్రి హరీష్ రావు కటౌట్లు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు . ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం …

Read More »

జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …

Read More »

జగన్ ఎక్కడ ముద్దులు పెడతారో అని జనాలు భయపడుతున్నారు -మంత్రి జవహర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat