Home / Masonry Layoutpage 1085

Masonry Layout

జ‌గ‌న్‌.. త‌న‌కి అనుకూలంగా మార్చుకునేనా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య …

Read More »

ప్రజా సంకల్ప యాత్ర.. రెండో రోజు షెడ్యుల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ మొదటి రోజు విజయవంతంగా ముగిసింది .ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. ఈ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!

వైసీపీ అధినేత జగన్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇకపోతే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …

Read More »

ఓటుకు నోటు.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని పోటు..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ని గ్రాండ్ ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజులో బాగంగా నిర్వ‌మించిన బ‌హిరంగ స‌బ‌లో జ‌గ‌న్ స్పీచ్‌ని అద‌ర‌గొట్టారు. అయితే అస‌లు మ్యాటర్ ఏంటంటే.. ఇప్ప‌టికే జగ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …

Read More »

బాబుకు సరికొత్త బిరుదునిచ్చిన కొడాలి నాని

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు .ఈ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో పాదయాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 2003లో అప్పటికే తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతున్న ఒక దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వైయస్సార్ పాదయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను, …

Read More »

బాబుకు చెప్పండి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు .జగన్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా నరకాసురుడు చంద్రబాబు అరాచక పాలన అంతమయ్యేంత వరకు జగన్ పాదయాత్ర ఆగదని అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి కంపు కొడుతోందని… దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన …

Read More »

నేను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో నాపోటో పెట్టుకునేంత మంచి చేస్తా…జగన్

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …

Read More »

నాడు తండ్రి.. నేడు కూతురు..!

న‌టుడు రాజ‌శేఖ‌ర్ సినిమా హిట్ అయ్యి పుష్క‌ర‌కాలం అయ్యింది. కొంత కాలంగా ఈ యాంగ్రీ యంగ్ మాన్ నుండి అనేక చెత్త చిత్రాలు వ‌చ్చాయి. దీంతో తెలుగు ప్రేక్ష‌కులు రాజ‌శేఖ‌ర్‌ను దాదాపుగా మ‌ర్చిపోయారు అనుకుంటుండ‌గా.. గ‌రుడ వేగ చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టాడు. ప్ర‌వీన్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న …

Read More »

ఉద్యోగులకు జగన్‌ వరాల జల్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

జ‌గ‌న్‌లో ఉన్నమ‌రో కోణం బ‌య‌ట ప‌డిందిగా..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జ‌గ‌న్ తొలిరోజు పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో చాలా క‌సితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat