Home / Masonry Layoutpage 1091

Masonry Layout

అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ సచివాలయం ముందు రైతు ఆత్మహత్య ..!

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్క హమీను నెరవేర్చకుండా సుమారు మూడు లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .దీనిపై ఏకంగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సందర్భంగా బాబు పేరిట కరప్షన్ కింగ్ అని వైసీపీ అధినేత …

Read More »

జగన్ పాదయాత్ర.. భ‌గ్నం చేయ‌డానికి భారీ కుట్ర..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాట‌లో న‌డ‌వ‌నున్నారు. అందులో భాగంగానే ఏపీలో న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్‌ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎలాగైనా జగన్ పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందా.. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జ‌గ‌న్ ఆరునెలలపాటు 13 జిల్లాలలో ప్రజాక్షేత్రంలో పర్యటనకు సిద్ధం కావడంతో టీడీపీలో గుబులు రేగుతుంది. దాంతో …

Read More »

కలవరం లేపుతున్న నారాయణ ఆడియో టేపులు …

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌ లోని నారాయణ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ నవీన్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ సరితా అగర్వాల్‌ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని …

Read More »

నేడు తిరుమలకు వైఎస్ జగన్‌..

ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో  ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో  వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ  రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …

Read More »

కంటతడి పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన తన సోదరుడి ఆశయాలు నెరవేర్చడమే తమ …

Read More »

జగన్ ను కల్సిన లగడపాటి -అందుకేనా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ విలేక‌ర్ల ముందు వెల్ల‌డించి క‌ల‌క‌లం రేపిన సంగతి విదితమే . ఈ సందర్భంగా లగడపాటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ తిరుగులేని స్థానంలో ఉన్నార‌ని చెప్పిన జోస్యం అప్ప‌ట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. …

Read More »

స్కాం స్టార్ రేవంతేనా ..?

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …

Read More »

టాప్ గేర్‌లో దూసుకుపోనున్న‌ వైసీపీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం …

Read More »

చంద్ర‌బాబు బ్యాండ్ బ‌జాయించిన రోజా..

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నరనరాన కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని  వైసీపీ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ… చంద్రబాబు కుట్రల గురించి నాడు ఎన్టీఆర్, ఆయన పెద్దల్లుడు, కూతురు పురంధేశ్వరి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చెప్పారని ఆమె అన్నారు. చివరకు, చంద్రబాబు సోదరుడు నారా …

Read More »

ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ..

ఆంద్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు ఈ నెల 6 నుంచి  జగన్ పాదయాత్ర చేయనున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుకు జగన్  లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి తాను పాదయాత్ర తలపెట్టానని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని, జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat