Home / Masonry Layoutpage 1126

Masonry Layout

నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్నపుడు ఎన్.టి.ఆర్. ఎంతో బాద పడ్డారు

తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ …జరుగు… జరుగు… అంటూ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు… జరుగు… అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత …

Read More »

ఇట్లు బాల‌య్య‌ మ్యాన్ష‌న్‌హౌస్ వివ‌ర‌ణలు..!

టాలీవుడ్ న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూకి బాల‌కృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోష‌ల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …

Read More »

టీటీడీ ఛైర్మ‌న్ రేసులో.. పుట్టా సుధాక‌ర్ అవుట్‌..!

టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …

Read More »

టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …

Read More »

టీడీపీతో ప‌వ‌న్ క‌టీఫ్‌.. ఇవిగో సాక్ష్యాలు..!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని ప‌వ‌న్ గురించి ఆలోచించే తీరిక స‌మ‌యం త‌న‌కు లేవ‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …

Read More »

మృతదేహాలను ఇంత దారుణంగా

ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్‌ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …

Read More »

పవన్ ట్వీట్ సాక్షిగా టీడీపీతో జనసేన తెగతెంపులు..బాబు కలవరం..

ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి …

Read More »

పవన్ సంచలన ట్వీట్…

జనసేన అదినేత ,సినీనటుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సంచలన ట్వీట్ చేసారు . కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. `అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం` అని ప‌వ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను …

Read More »

ఎయిడ్స్ మందులు స‌ర‌ఫ‌రా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయ‌ంటే

భార‌త దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నార‌ని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ త‌ర్వాత స్థానాల్లో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉంద‌ని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ ప‌రిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజ‌లో ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవ‌స‌ర‌మైన మందుల్లో 92శాతం భార‌త‌దేశ‌మే స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, మందులు స‌ర‌ఫ‌రా చేసే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat