Home / Masonry Layoutpage 1127

Masonry Layout

టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచ‌ల‌నం..!

ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో ప‌చ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత‌ అనేక మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి చేరుతున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేర‌నున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …

Read More »

లగడపాటికి ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ చంద్ర‌బాబు.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. లగడపాటి రాజ‌గోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చార‌ని స‌మాచారం. విశాఖపట్నంలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తలిచారు. దీనికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా లగడపాటికి చెందిన ల్యాంకో దక్కించుకుంది. అయితే ఈ టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. మెడిటెక్ జోన్ టెండర్లను గతంలో 400 కోట్లకు టెండర్లు పిలిస్తే లగడపాటికి చెందిన ల్యంకో …

Read More »

పీసీసీ సభ్యుడిగా చిరంజీవి నియామకం…

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లోని  ఏలూరు జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి  ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్‌–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి …

Read More »

టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్న రావెల కిషోర్‌..!

ఏపీ టీడీపీ నేత‌లు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం …

Read More »

అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే…సిబ్బంది మాత్రం ఎందుకు పారిపోయారు

ఏపీలోని అన్ని నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. *కడప నారాయణ కళాశాల హాస్టల్ క్యాంపస్లో పావని అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు గురైంది.**అర్థరాత్రి ఆత్మహత్య …

Read More »

చివరి వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే….!

వైఎస్సార్‌సీపీ పార్టీ మారుతున్నట్లు నిన్న కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్‌ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే …

Read More »

కర్నూల్ మహిళా టీచర్‌.. విద్యార్థి రెడ్ హ్యండేడ్ గా రైల్లో

ఏపీకు చెందిన ఓ విద్యార్థితోపాటు అతడితో ఉన్న ఓ మహిళా టీచర్‌ను రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ స్కూలులో సోషల్‌ టీచర్‌గా ఉన్న ఓ మహిళ(27), అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు.. రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. విద్యార్థి, …

Read More »

బాల‌కృష్ణ తీరు పై ర‌గిలిపోతున్న‌ టీడీపీ నేత‌లు..!

సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేత‌లు కలవరపడుతూ తమలోని …

Read More »

ఆళ్లగడ్డలో ఘోరం…

ఆళ్లగడ్డలో ఘోరం జరిగింది. పెద్దలను ఎదురించలేక ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ప్రియురాలు కానరానిలోకాలకు వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు ప్రియుడితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్‌కు వెళుతున్న ఆమెను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. తమను ఎవరైనా అడ్డగిస్తారేమోననే భయంతో కారును వేగంగా నడుపుతున్నారు. ఆ వేగమే ఆమెతో పాటు మరొకరిని బలిగొంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం …

Read More »

అమరావతిలో లీటరు గాడిద పాలు ఏంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat