సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై జోస్యం చెప్పారు. బిగ్బాస్ ఫైనల్ విన్నర్ ఎవరనే ప్రశ్న ఎదురవడంతో ఫైనల్ ఫైవ్లో శివబాలాజీ గురించి చెబుతూ అతని జాతకం బాలేదని అతడు ఖచ్ఛితంగా గెలవడని వేణుస్వామి చెప్పారు. అయితే సంచలనాలకి మారు పేరైన వేణుస్వామి జోస్యం రివర్స్ కొట్టింది. దీంతో …
Read More »Masonry Layout
వైసీపీ సభ్యత్వం తీసుకున్న జబర్ధస్త్ కమెడియన్..!
ఏపీలో వైసీపీ చేపట్టిన నవరత్నాలు, ఇంటింటా వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లో జగన్ ప్రకటించిన నవరత్రాల పథకాన్ని వైసీపీ మరింత విస్తరిస్తోంది. దీనిపై ప్రజలనుండి కూడా అనూహ్యా స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్ కుటుంబంలో ప్రజలే స్వచ్చందంగా వచ్చి.. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి.. వారే వైసీపీ కుటుంబంలో భాగమవుతున్నారు. ఏపీ మొత్తంలో ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరినట్టు సమాచారం. …
Read More »వాట్ ఏ మిరాకిల్.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న మోదీ..!
ఏపీ ముఖ్య మంత్రి టీడీనీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు ఎన్డీఏ కూటమిని జాతీయ స్థాయిలో సమన్వయ పరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధాని అపోయింట్మెంట్ మాత్రం దక్కడం లేదు. ఒకటో రెండు నెలల నుంచి కాదు.. ఏకంగా ఏడాదిన్నర నుంచి కనీసం ముఖం కూడా చూపడం లేదు. తాజాగా సెప్టెంబర్ 25., 26 తేదీలలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. 25న ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అక్కడి …
Read More »భూముల క్రమబద్ధీకరణలోటీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం …
Read More »స్పైడర్ మూవీ ప్లాప్ టాక్.. ఆ పొలిటికల్ పార్టీ వింగ్ హస్తం..!
మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వం వహించిన స్పైడర్ మూవీ దసరా కానుకగా బుధవారం విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద నిలుస్తునందో లేదో చెప్పాంటే ఈ వీకెంట్ తేలిపోనుంది. అయితే స్పైడ్ చిత్రం పై కావాలనే నెగిటీవ్ టాక్ స్పెడ్ అయ్యిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే స్పైడర్ …
Read More »చంద్రబాబు పాలనలో అమ్మాయిలపై పెరిగిపోతున్న అత్యాచారాలు..మరీ ఇంత దారుణమా..!
ప్రకాశంజిల్లా కనిగిరిలో దారుణం….యువతిపై తన స్నేహితుడుతో అత్యాచారయత్నం చేయించిన లవర్ ఆ దృశ్యాల్ని వీడియో తీశాడు ..అంతటి తో ఆగని దుర్మార్గుడు ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు .గత నెలలో బాదితురాలితో సహా మరో ఇద్దరు అమ్మాయిలు , నిందితులు కార్తీక్ ,సాయి , పవన్ సరదాగా పొలాల్లోకి వెళ్లారు ..అయితే బాదితురాలికి లవర్ అయిన కార్తిక్ లో మృగం బయటకు వచ్చాడు ….తన స్నేహితుడైన సాయిని …
Read More »ఏపీలో దూసుకుపోతున్న జగన్ సేన.. వైసీపీలోకి 50 మంది నేతలు..!
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన వైసీపీ క్రమక్రమంగా పుంజుకుంటోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తూ వైసీపీ నుండి అనేకమంది నాయకులు బయటకి వస్తున్నారని.. కొందరు వైసీపీ నేతలు టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని ఎల్లో మీడియా కూడా అసత్య కథనాలు ప్రచురించింది. అయితే ఆ పచ్చ బ్యాచ్ అందరికీ షాక్ ఇస్తూ.. వైసీపీలోకి నేతలు కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. …
Read More »ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న పవన్ సంచలన కామెంట్స్..!
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. …
Read More »కేఈ కృష్ణమూర్తి ఇలాఖాలో టీడీపీ పతనం స్టార్ట్ అయిందా ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, …
Read More »బిగ్ బ్రేకింగ్ : ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి గన్ మెన్ మృతి..!
ఏపీ టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గన్ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి దగ్గర విధులు నిర్వహించారు. అయితే తన కొడుకు సాయంతో గన్ ను క్లీన్ …
Read More »