Home / Masonry Layoutpage 373

Masonry Layout

ఆ జిల్లాలో టీడీపీ ఔట్…2వేల మంది వైసీపీ గూటికి !

విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం..!

 హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. …

Read More »

రైతు భరోసా పథకంలో రైతు మరణిస్తే ఆర్థికసాయం ఎవరికిస్తారు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈరోజు నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా లబ్ధిదారుల అందరికీ నిధులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ …

Read More »

శ్రీశైలం డ్యామ్ కు మళ్లీ వరద నీరు..గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆరోసారి జలాశయం మూడు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి …

Read More »

43 లక్షల లబ్ధిదారులను 54లక్షల లబ్ధిదారులకు పెంచిన జగన్ ప్రభుత్వం…!

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 43 లక్షల మంది రైతు భరోసా కు లబ్ధిదారులు ఉంటారు అంటూ అంచనా వేసింది. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించింది. గత ప్రభుత్వంలో అర్హులైన రైతు కుటుంబాలను కలుపుతూనే ఇప్పటి వరకు పెట్టుబడి సహాయానికి గుర్తించిన వారితో కలిపి 51 లక్షల మందిని గుర్తించింది. అలాగే వీరు కాకుండా …

Read More »

రైతులకు ఇచ్చిన హామీకి మించి సాయం చేస్తున్న జగన్..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ చేతులమీదుగా నంది అవార్డులు..ఎప్పుడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కే ఉన్నారు. తరువాత జగన్‌ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో చిరు మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారని మెగాస్టార్‌ …

Read More »

మంగళగిరి 1500కోట్లు.. మాదాపూర్ చేస్తానన్న వ్యక్తి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఆర్కే డెవలప్ చేస్తున్నాడు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తన బృహత్ ప్రణాళికను ముందుగానే వెల్లడించినట్టుగా రాజధాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీల్లో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి నుండి దేవేంద్ర పాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్హమ్ …

Read More »

151 సినిమాలు చేసిన రీల్ హీరో…151 సీట్లు గెలిచిన రియల్ హీరోని కలిసిన వేళ !

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ గెలిచిన సీట్ల సంఖ్య 151. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి తో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర తో చిరంజీవి చేసిన సినిమాల సంఖ్య 151. ప్రస్తుతం ఈ సినీ రాజకీయ దిగ్గజాల కలయిక ఒక నెంబర్ తో ముడిపడి ఉండడం పట్ల అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ 175 సీట్లలో పోటీ చేయగా 151 సీట్లు గెలిచారు. అలాగే చిరంజీవి తన కెరీర్ …

Read More »

అవినీతికి ఆస్కారం లేకుండా వైఎస్ జగన్ మరో కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుంచి కొత్త కొత్త పథకాలతో దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. నవంబర్ 14వ తేదీన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat