Home / Masonry Layoutpage 500

Masonry Layout

కియాలో ఉద్యోగాల జాతర..త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్‌ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్‌ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్‌ సెంటర్‌ బ్లాక్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్‌ …

Read More »

కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్

కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్‌ వార్‌ కొనసాగుతోంది. ట్విటర్‌ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు. దీనిపై …

Read More »

టీడీపీలో కలకలం.. సొంత పార్టీ నేతలపై దారుణమైన కామెంట్స్ చేసిన కేశినేని నాని

గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు…నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు….దౌర్బాగ్యం’ అంటూ …

Read More »

బాలకృష్ణ పేరుతో హిందూపురంలో మాజీ పీఏ అక్రమ వసూళ్లు..జైలు శిక్ష

సినీనటుడు, అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్‌ అసిస్టెంట్‌ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు …

Read More »

కోడెల శివప్రసాదరావు ఇంటి ముందు ఆందోళన..అరెస్టు చేయాలని డిమాండ్‌

అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ తమను మోసం చేశారని ఆరోపిస్తూ నరసరావుపేటలోని ఆయన ఇంటి ముందు ఇవాళ కొంత మంది ఆందోళన చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన రూ.7లక్షలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని వారు నినాదాలు చేశారు.  ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో శివరామ్‌కు డబ్బులు ఇచ్చామని.. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగివ్వలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా …

Read More »

వైఎస్ అభిమానులకు షర్మిల సర్ ప్రైజ్

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున …

Read More »

రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి …

Read More »

జగన్ ఆగ్రహం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం సైలెంట్ ..!

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పట్నుంచి శాంత స్వభావంతో, సహనంతో కనిపించారు సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షానికి కూడా కావాల్సినంత సమయం ఇస్తాం అర్థవంతమైన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చినమాట ప్రకారమే ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం కూడా కేటాయించారు. బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఈ ఆనవాయితీని కొనసాగించారు. అయినా సరే పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగానికి అడ్డుతగులుతూ సభలో రభస సృష్టించడానికి ప్రయత్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు …

Read More »

చంద్రబాబు హయంలో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి..ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోసిందా ?

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …

Read More »

ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ..ఏపీలో టీడీపీ ఖాళీ..!

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat