Home / Masonry Layoutpage 571

Masonry Layout

ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది.? ఈసారి ఆయన లెగ్ ప్రభావం జాతీయ స్థాయిలో పనిచేసింది

తాజా ఫలితాలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు లెగ్ పవర్ పై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గింది అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖతమైంది. ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయింది. బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తుచిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ అడ్రస్ గల్లంతైపోయింది. ఆయన అశోక్‌ గహ్లోత్‌ ని …

Read More »

చంద్రబాబు ఓటమికి 10 ప్రధాన కారణాలు ఇవే..దరువు విశ్లేషణలో నమ్మలేని నిజాలు

క‌ర్ణుడి చావుకి వంద కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి. 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తామని గంపెడాశ‌ల‌తో ఉన్న‌చంద్ర‌బాబుకి ఆంధ్రా ప్ర‌జ‌లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్ర‌తిప‌క్ష స్థానానికి కూడా నోచుకోకుండా టీడీపీని అదః పాతాళానికి అణ‌గ‌దొక్కేశారు. ఇంత‌టి భారీ ప‌రాభ‌వాన్ని ఊహించ‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు వేతికే ప‌నిలో ప‌డింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ …

Read More »

ఒక్కసారిగా షాక్ కి గురవుతున్న తెలుగుదేశం నేతలు..

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. …

Read More »

జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?

ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …

Read More »

టాలీవుడ్ లో హాట్ టాపిక్ ..వైఎస్‌ జగన్‌కి ట్విట్ చేసిన మహేశ్‌ బాబు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. కేంద్రంలో …

Read More »

అనిల్ నే నమ్మిన నెల్లూరు ప్రజలు.. టీడీపీ పని ఇక నారా..యణ.. నారా..యణ..

తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్‌ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …

Read More »

లగడపాటి సర్వేనమ్మి 12 లక్షల బెట్టింగ్..! టీడీపీ ఓటమితో ఆత్మహత్య….!

పశ్చిమగోదావరి జిల్లాలోని వేలివెన్నులో ఘోర ఘటన జరిగింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందన్న లగడపాటి సర్వేతో బెట్టింగ్ కట్టిన ఓ యువకుడు 23న విడుదలైయిన ఫలితాల్లో టీడీపీ పార్టీ ఓటమితో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ …

Read More »

నాలుగో సింహం మీసం మెలేసింది.. వైసీపీలో చేరి గెలిచింది.

సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే …

Read More »

సీఎం అవుతానన్నాడు.. కనీసం ఖాతా కూడా గెలవలేదు.. కేఏ పాల్ కూడా..

సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన …

Read More »

35 ఏళ్ల ఆధిప‌త్యాన్ని భూస్థాపితం చేసిన వైఎస్ జగన్

రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీకి 2014 ఎన్నిక‌ల్లో 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు ద‌క్కాయి. అయితే ప్రస్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. అనంతలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వ‌చ్చాయి. ఇదే జిల్లాలో త‌మ అధిప‌త్యానికి అడ్డులేద‌ని భావించే జేసీ..ప‌రిటాల కుటుంబాల‌కు జ‌గ‌న్ ఫుల్ స్టాప్ పెట్టాడు . రెండు కుటుంబాల …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat