రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ …
Read More »Masonry Layout
వైఎస్ జగన్ ను నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదన్న ..మంత్రి దేవినేని ఉమా
ఏపీలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కనీస అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రాజెక్టులపై వైఎస్ జగన్ అసత్య ప్రచారానికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. వంశధార ఫేజ్-2 పనులపై ప్రతిపక్ష నేత అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రైతుల పంటలు …
Read More »మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్లో …
Read More »అనంతలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబోతున్న వైఎస్ జగన్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం …
Read More »పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఈరోజు 20మంది నేతలు రాజీనామా..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. …
Read More »సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే
టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …
Read More »నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లిలో భారీ ఓటమి తప్పదా.? కారణాలివే..!
తెలంగాణ ఎన్నికల గడువు అత్యంత సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలుపు విషయమై ఆ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు అందరూ తేలిగ్గానే ఊహించగలరు….అవును…అది కూకట్ పల్లి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు విషయమై అంతటి ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.ఒక కారణం ఇక్కడ అభ్యర్థి కాగా రెండో కారణం ఈ నియోజకవర్గంలో ఆంధ్రా …
Read More »కర్నూల్ జిల్లా మారెళ్లలో బయయపడ్డ టీడీపీ నేతల బాగోతం..సాక్ష్యాలతో సహా
* 158 ఎకరాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! * టీడీపి వర్గాల అక్రమణలో ఇనామ్ భూములు..శిథిలావస్తలో దేవాలయాలు.. * ప్రజల చందాలు మాయం…ఆలయాల నిర్మాణం శూన్యం… * వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవడు అడిగేది…!! * ఏదేచ్చగా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా పట్టించుకోని దేవాదాయశాఖ..!! ఆ గ్రామానికి నూట యాభై ఎకరాలకు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …
Read More »ఖమ్మం జిల్లాకు జవాబిచ్చిన తర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.
ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …
Read More »కూట్లో రాయి తీయలేని బాబు..ఏట్లో తీస్తాడ..తెలంగాణను ఉద్దరిస్తాడా?
కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్న సామెత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనుభవజ్ఞుడని నమ్మి రాష్ర్టాన్ని చేతిలో పెడితే నాశనం చేసిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే…తెలంగాణను ఉద్దరించానని చంద్రబాబు చెప్పుకొనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తీరుపై పలువురు సహజంగానే సందేహాలు …
Read More »