Home / Masonry Layoutpage 688

Masonry Layout

చంద్రబాబుపై కెసీఆర్ ‘బిగ్ బాంబ్’!

ఓటుకు నోటు కేసులో రంగంలోకి దిగనున్న ఈడీ.ఆ ‘ఐదు కోట్ల’పై తేల్చాలంటూ ఈడీతో సహా కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ.తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబు పడనుంది.ఎలా అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడుకున్నారు. అందులో భాగంగా 50 లక్షల …

Read More »

మాధవ్ నన్ను బెదిరించే పెద్ద మనిషా.. సాయి కుమార్ అనుకొంటున్నావా….జేసీ

తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు మండిపడ్డారు. జేపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. రాజకీయ నేతలైనా, ఎవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిచి మాట్లాడితే నాలుక కోస్తామంటూ కదిరి సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, …

Read More »

చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్..

మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2010 జూలై 16వ తేదీన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టె సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు.అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. చంద్రబాబు …

Read More »

పోలీస్ ల జోలికి వస్తే నాలుక కోస్తా..ఎంపీ జేసీ పై మగాళ్లమంటూ మీసం తిప్పిన సిఐ

శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నేతలు పోలీసు …

Read More »

భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం

ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …

Read More »

ఏపీలో వైఎస్ జ‌గ‌న్ కు 130 సీట్లు వస్తాయని చెప్పిన ప‌చ్చ మీడియా రహస్య సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగే వ‌చ్చే ఎన్నికలలో ప్ర‌తి ప‌క్షంలోఉన‌్న వైసీపీ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందని… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తార‌ని సర్వేలు ప‌టా పంచాల్ చేశాయి. అయితే స‌ర్వ చేసింది ఎవ‌రో కాదు అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఎలా ఉందో ఓ ప‌చ్చ మీడియాతో రహస్య సర్వే జరిపించారట.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాఫ్ట్రంలో …

Read More »

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఊరట

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ.ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్. గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ …

Read More »

‘వెబ్ సైట్’ కూడా లేని కంపెనీతో లోకేష్ ఎంవోయూ!

భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని …

Read More »

 వందలాది మంది సమక్షంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీపై తిట్ల దండకం

ఎంపీ అయిు ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే.. రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు …

Read More »

కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat