Home / Masonry Layoutpage 710

Masonry Layout

కుల రాజకీయాలు చేస్తున్న కల్పనకు దళితులు ఎలా వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈక్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. …

Read More »

అమరావతిలో పాముల భయం..!

గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వవైద్యశాలలో పాము కాటు రోగులతో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది.. గత నాలుగు రోజులగా వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పాముకాటు బారిన పడి 30మంది హాస్పిటల్ కు పరుగెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. గత మూడ్రోజులుగా హాస్పిటల్ లో చేరిన పాము కాటు …

Read More »

వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ నాయకులు

ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీలోకి భారీగా వలసలుల జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో టీడీపీ నేతలు ఆందోలనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతందో అని ముందే బలంగా ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా వైఎస్‌ జగన్‌ సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 …

Read More »

“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …

Read More »

ఇసుక మాఫియాలో కోట్లు సంపాదిస్తున్న అనిత.. వైసీపీ చేతిలో పూర్తి ఆధారాలు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్ట్రాటజీతో ముందుకెళ్తుందని చెప్పుకోవాలి.. జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు కదులుతుంటే ఆప్రాంతంలోని వైఎస్సార్సీపీ నేతలు ఆ ప్రాంత టీడీపీ నాయకుల భరతం పడుతున్నారు. స్థానికంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇవే అంశాలను జగన్ పాదయాత్ర సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డీవీ …

Read More »

ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …

Read More »

స్పీకర్ కోడెలకు తృటిలో తప్పిన ప్రమాదం..

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో కోడెలతో పాటు విమానంలో మరో 68మంది ప్రయాణికులున్నారు. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులోనే ల్యాండింగ్ చేసినట్లు పైలట్ …

Read More »

వైఎస్ జగన్ ప్రేమ, పెళ్లి, కాపురంపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దుమ్ముదులుపుతున్న వైసీపీ సైన్యం..

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు రాజకీయ పెళ్లిళ్లగురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడారు. “ప్రతిపక్షనేతకు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువయ్యిందని నోరు జారారు.. అసలు వైఎస్ జగన్‌ ఎవరిని ప్రేమించి, ఎవరిని పెళ్లిచేసుకుని, ఎవరితో కాపురం చేస్తారో తెలియజేయాలన్నారు”. జగన్ రాజకీయంగా మాట్లాడిన పెళ్లిళ్ల అంశంపై సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపిపై …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …

Read More »

అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు..జగన్ భరోసా కోసం ఎదురుచూపు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat