Home / Masonry Layoutpage 751

Masonry Layout

జ‌గ‌న్‌ను తిట్టిన కొద్ది స‌మ‌యంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇంత దారుణ‌మా..?

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేకనే ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేప‌ట్టాల‌నే దుర‌హంకారంతో చాలా మందిని చంద్ర‌బాబు చంపేశాడు అంటూ ఇటీవ‌ల …

Read More »

చంద్ర‌బాబుకు మరో భారీ షాక్‌.. వైసీపీలో చేరుతున్న‌ట్టు తేల్చేశాడు..!

తెలుగుదేశం పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌ని మాజీ మంత్రి ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి, ఆయ‌న కుటుంబం ఎప్ప‌ట్నుంచో చెబుతున్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీ నేత‌ల నుంచి, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు రాజ‌కీయంగా ఆనం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని, ఆ ఆవేద‌న త‌ట్టుకోలేక‌నే ఇటీవ‌ల ఆనం వివేకానంద‌రెడ్డి మృతి చెందాడంటూ ప‌లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, దివంగ‌త ఎమ్మెల్యే ఆనం …

Read More »

జ‌న‌సేన ఛాన‌ల్..ప‌వ‌న్ ఆశ్చ‌ర్య‌కర ప్ర‌క‌ట‌న‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చాన‌ల్ చేరిందనే విష‌యం రుజువు అయింది. కొద్దికాలంగా చ‌ర్చ‌ల‌కు ప‌రిమితం అయిన ఇటీవ‌లే అవును అనే రీతిలో ముగింపున‌కు వ‌చ్చిన 99 టీవీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ద‌ని తేలింది. స‌వ్యంగా ప‌వ‌న్ మ‌న చాన‌లే అని ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సేనాని చేతికి ఓ మీడియా సంస్థ వ‌చ్చిన విష‌యం రూడీ అయింది. గ‌తంలోనే 99 టీవీ చాన‌ల్‌ను కొనుగోలు చేసేందుకు పవ‌న్ …

Read More »

అమెరికాలోని టెకీల కోసం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గ‌లం

అమెరికాలో నివసిస్తున్న భార‌తీయ ఉద్యోగుల కోసం  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి గ‌లం విప్పారు. ప్ర‌వాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్‌ కింద ఏటా బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్‌ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం …

Read More »

బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో …

Read More »

వైసీపీ నేత క‌న్న‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో జ‌గ‌న్‌కు తెలియ‌జేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ‌కు పింఛ‌న్‌లు అంద‌డం లేద‌ని వృద్ధులు, త‌మ‌కు రుణాలు మాఫీ చేయ‌లేద‌ని రైతులు, …

Read More »

టీడీపీ నేత‌ల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్ర‌బాబు..!

ఇటీవ‌ల కాలంలో మారుతున్న ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై సీఎం చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవ‌డం ఇదే మొద‌టిసార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌లు సైతం చెబుతున్నారు. ఇంత‌కీ సీఎం చంద్ర‌బాబు అంత‌లా కోపంతో ఊగిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి..? దానికి ఎవ‌రు కార‌ణం..? తెర వెనుక రాజ‌కీయాలే …

Read More »

సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …

Read More »

సీఎం కార్యాల‌యంలో ఖ‌త‌ర్నాక్ సినిమా స్టోరీ రివీల్‌..!

టాలీవుడ్ మాస్‌మ‌హారాజ్ ర‌వితే, హాట్‌బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఖ‌త‌ర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అయితే, ఆ చిత్రంలో విల‌న్ త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం హీరో ర‌వితేజను లేటు వ‌య‌సులో చ‌దివించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అయితే, ర‌వితేజ‌కు విద్య నేర్పించే గురువుగా క‌మెడియ‌న్ అలీని నియ‌మిస్తాడు ఆ విల‌న్‌. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో …

Read More »

వైసీపీ పార్టీ గెలుపు కోసం కర్నూల్ జిల్లాలో కాటసాని ఏం చేస్తున్నాడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రతి అంశాన్ని రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్రతి రాజ‌కీయ పార్టీ పావులు క‌దుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిప‌క్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి ష‌ర‌తుల్లేకుండా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat