Home / Masonry Layoutpage 773

Masonry Layout

తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌..సీనియర్‌ నేతలు రాజీనామా

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. సీనియర్‌ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్‌) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్‌ జూన్‌ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ …

Read More »

చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్‌ కల్యాణ్‌

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్‌ వచ్చిందని ఎద్దేవా చేశారు. see also:వైసీపీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్త‌..! టీడీపీ …

Read More »

వైసీపీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్త‌..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారిలో భ‌రోసాను …

Read More »

వైసీపీలోకి దగ్గుబాటి – వైసీపీనేతతో భేటీ..!

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ వంద‌కు …

Read More »

ద‌్యావుడా..! ప‌గ‌వాడికి కూడా ఈ ప‌రిస్థితి రాకూడ‌దు..!

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. ఈ క‌థ‌నం చ‌దివితే మీరు కూడా అవున‌నే ఒప్పుకుంటారు. ఇంత‌కీ ఆ మాజీ మంత్రి ఎవ‌రు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే క‌దా..! ఆ మాజీ మంత్రికి వ‌చ్చిన క‌ష్ట‌మేంటి..? ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేత‌తో అన్ని మాట‌లు అనిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఆయ‌న‌కు ఎందుకు దాపురించింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే …

Read More »

ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం …

Read More »

వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రాజకీయ నేతల బ‌యోపిక్‌ హ‌వ న‌డుస్తుంది. ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ దివంగత ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ …

Read More »

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే :టాలీవుడ్ హీరో సంచ‌ల‌నం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై చేస్తున్న పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే అంటూ టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని.. వాటి ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషించే క్ర‌మంలో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న …

Read More »

విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్‌.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎక్కడ చూసిన వైసీపీలోకి భారిగా వలసలు జరుగుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ …

Read More »

ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ నుండో తెలుసా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..ఎంపీగా బరిలోకి దిగనున్నరా.. ఇప్పటికే గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేతతో ఉన్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారా..ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat