వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుంతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ కు వారి సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు విన్నవించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్ …
Read More »Masonry Layout
ఏపీ పోలీసులు.. ముళ్ల కంచెలను అడ్డుగా వేసిన..వైఎస్ జగన్ పాదయాత్రలో జనం
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే జిల్లాలోకి వైఎస్ ప్రజాసంకల్పయాత్ర ప్రవేశిస్తుందని ఎంతో ఆశగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమండ్రి వస్తున్న వారిపై పోలీసులు ఓవర్ …
Read More »వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్ను కలవడానికి వేలాదిగా …
Read More »మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి
గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. …
Read More »చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన జగన్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకు తన పాదయాత్రను వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో …
Read More »ఆ అసెంబ్లీ సెగ్మెంట్పై చంద్రబాబు రహస్య సర్వే..!
సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీల అధినేతలు 2019 గెలుపు గుర్రాలను నిర్ణయించే పనిలో ముమ్మరంగా ఉన్నారు. అందులో భాగంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. సర్వేల్లో ప్రజా మద్దతు ఎవ్వరికైతే ఎక్కువగా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేతలు మొగ్గు చూపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ తారుణంగా ఉందంటున్నారు …
Read More »జగన్ చేసిన ఆ ఒక్క పనికి.. పచ్చ మీడియా సైతం జై కొట్టింది..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎంతో సహనంతో, సానుకూలంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భరోసాను ప్రజలకు కల్పిస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. see also:చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన …
Read More »వైఎస్ జగన్పై.. సినీ నటుడు విజయ్చందర్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ అడుగులో అడుగుల వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »300 పడవలతో జగన్కు మత్స్యకారులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నేటికి 188 రోజులకు చేరుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని, …
Read More »లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 పడవలతో …
Read More »