Home / Masonry Layoutpage 798

Masonry Layout

వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …

Read More »

ఏపీ మంత్రి లోకేష్‌ను ఏకిపారేసిన సినీ న‌టుడు..!

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు కుమారుడు. సినీ న‌టుడు, అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అల్లుడు. ఇవేనా..? అత‌ను మంత్రి కావ‌డానికి ఉన్న అర్హ‌త‌లు, ఇంకే వ‌ద్దా..? మంత్రి ప‌ద‌వి అంటే.. అటెండ‌ర్ ఉద్యోగం అనుకుంటున్నారా..? ఎవ‌రికి ప‌డితే వారికి ఇవ్వ‌డానికి. అందులోనూ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రం, మ‌రో ప‌క్క ఏపీకి నిధులు తెచ్చే ఐటీ, పంచాయ‌తీరాజ్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ న‌టుడిగానే కాకుండా, ఓ ప‌క్క ద‌ర్శ‌కుడిగా మ‌రో ప‌క్క నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తూ త‌న‌దైన శైలిలో రాణిస్తున్న వ్య‌క్తుల్లో పోసాని కృష్ణ ముర‌ళీ ఒక‌రు. మ‌న‌సులో ఉన్న మాట‌ను నిక్క‌చ్చిగా, త‌న ఎదుట ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా లెక్క చేయ‌కుండా బ‌య‌ట‌పెట్ట‌గ‌ల వ్య‌క్తుల్లో పోసాని కృష్ణ ముర‌ళీ ఒక‌రు. see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..! అయితే, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర …

Read More »

జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!

దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు . see also:వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. see also:ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల‌తోపాటు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు, అలాగే, టాలీవుడ్‌, కోలీవుడ్ నిర్మాత‌లు, స్టార్ హీరోలు సైతం వారి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌, అక్కినేని నాగార్జున‌, యువ హీరోలు నిఖిల్‌, సుమంత్‌, న‌టులు పోసాని కృష్ణ ముర‌ళీ, క‌మెడియ‌న్ పృథ్వీరాజ్‌లు జ‌గ‌న్‌పై త‌మ‌కు ఉన్న అభిమానాన్ని …

Read More »

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..

ఏపీలో గత 185 రోజులుగా పండుగ జరుగుతూనే ఉంది. ఆ పండగ ఏమీటంటే ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర . గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ తగ్గని జనం. మొదలు పెట్టిన్నప్పుడు ఎలా ఉందో అదేఊపూ..అదే జనప్రభజనంతో ముందుకు సాగుతుంది. ప్రతి రోజు జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ప్రజాసంకల్పయాత్రలో …

Read More »

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల …

Read More »

వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!

ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …

Read More »

ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికీ పట్టం కడతారు …!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat