Home / Masonry Layoutpage 799

Masonry Layout

జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోగ‌ల గౌర‌ప‌ల్లి గ్రామం నుంచి వైఎస్ జ‌గ‌న్‌ ఇవాళ పాయాత్ర‌ను ప్రారంభించారు. జ‌గ‌న్‌తోపాటు కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం …

Read More »

వైసీపీలోకి మొన్న గంగుల‌,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ

2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల‌,నిన్న …

Read More »

ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!

2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …

Read More »

అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!

రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …

Read More »

నాన్న‌ చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పశ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో చాల‌మంది ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్‌మోహన్‌రెడ్డిని …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!

మ‌రికొన్ని నెల‌ల్లో ఏపీ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లే ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్తును తేల్చ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే అధికార పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, బీజేపీతో స‌హా వామ‌ప‌క్ష పార్టీలు ఎవ‌రికి వారు గెలుపు కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టాలి..? వారి బ‌లాబ‌లాలు ఎంత‌..? గెలుస్తాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!

వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …

Read More »

మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి …

Read More »

ఆరోగ్యానికి సారా.. ఏపీకి నారా ప్ర‌మాద‌క‌రం..!

ఆరోగ్యానికి సారా ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్ర‌మాద‌క‌ర‌మని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శైల‌జా చ‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కాగా ,శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు 600 అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చార‌ని, తీరా అధికారం చేప‌ట్టాక హామీల‌ను తుంలో తొక్కార‌న్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా …

Read More »

ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జ‌గ‌న్

‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు పై గ‌ర్జించాడు. అధికారంలోకి వ‌చ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్ర‌బాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat