Home / Masonry Layoutpage 803

Masonry Layout

క్రిష్ణా..గుంటూరు జిల్లాల అదిరిపోయో ఇంటెలిజెన్స్ ఎన్నికల సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో విభ‌జ‌న క‌ష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్ర‌యాణించిన వాతావ‌ర‌ణం వేడి మాత్రం తగ్గలేదు. న‌వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాల‌న ఎలా ఉంది? ప‌్ర‌జ‌లు ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటిపై ఒక సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. …

Read More »

ఒకవైపు తన ప్రాణం పోతున్న కానీ మరోవైపు ..!

పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి …

Read More »

పవన్‌ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా..క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …

Read More »

ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్ష..10 వేల పోస్టులకు డీఎస్సీ, నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్‌పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ కుంభ‌కోణం.. వెలుగులోకి..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రియ‌ల్ ఎస్టేట్ మోడ‌ల్‌గా మార్చేసింది. అమ‌రావ‌తిని అభివృద్ధి పేరిట సింగ‌పూర్ కంపెనీల‌కు అమాంతం రాసేశారు. భూమి, వ‌స‌తులు, పెట్టుబ‌డులు ఏపీ ప్ర‌భుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగ‌పూర్ కంపెనీల‌కు 58 శాతం వాటాల‌ను ఏపీ ప్ర‌భుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అస‌లు విష‌యానికొస్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఒప్పందాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. …

Read More »

రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!

గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …

Read More »

వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..!

ఖైదీల విడుద‌ల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయం చేసింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డిని హ‌త్య చేసిన ఖైదీల‌ను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రాజ‌కీయ సిఫారసుల ఆధారంగా ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్నార‌న‌డానికి తాజాగా ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోనే నిద‌ర్శ‌నం. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..! రిజ‌బ్లిక్‌డే రోజు సంద‌ర్బంగా ఖైదీల‌ను విడుద‌ల చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఇప్పుడే …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

హ‌త్యా రాజ‌కీయాలు, ఆర్థిక నేరాలు చేసింది ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమానే. స్వ‌ర్గీయ వంట‌వీటి మోహ‌న రంగా హ‌త్య కేసులో మంత్రి దేవినేని ఉమాను ముద్దాయిగా చేర్సాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే, ప్ర‌ణీత‌ను సైతం చంపి రాజకీయాల్లోకి వ‌చ్చావు అంటూ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై మాజీ హోం మంత్రి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాదయాత్ర‌లో న‌డించేందుకు ప్ర‌జ‌లు వారంత‌గా వారే ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 184వ రోజు కొన‌సాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..! అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఎప్పుడూ చేయ‌ని …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat