Home / Masonry Layoutpage 814

Masonry Layout

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమహేంద్రవరం రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జిపై మనం చెప్పే స్వాగతంతో చరిత్ర పునరావృతం కావాలి. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వాగతాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేద్దాం. పాదయాత్రలో పార్టీ యువజన విభాగమే కీలకపాత్ర పోషించాలి’అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆ పార్టీ శ్రేణులకు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …

Read More »

ఆ 77 సీట్లు వైసీపీ ఘన విజయం సాధిస్తుంది.. శిల్పా చక్రపాణిరెడ్డి

ఏపీలో చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి . 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పారు. 180 రోజు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలో కలిసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ వాఖ్యలు చేశాడు. ఇంకా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు….ఈ ఏడు జిల్లాల్లో వైసీపీకి 77కు పైగా …

Read More »

 జమ్మలమడుగులో ఘర‌్షణకు..ఆదినారాయరణ రెడ్డి భార్యకు ఉన్న లీంకేంటి..వీడియో

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైసీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ సంపత్‌ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ …

Read More »

ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!

ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …

Read More »

వైఎస్‌ జగన్‌ సమక్షంలో భారీగా వైసీపీలోకి చేరికలు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. టీడీపీ పాలన నచ్చక వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెనుగొండలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో చిన్నంవారి పాలెంకు చెందిన చిన్నం రామిరెడ్డి, వెంకట్రాపురంలకు చెందిన పిల్లి నాగయ్యలతో …

Read More »

వైఎస్‌ జగన్‌ 180వ రోజు ప్రజా సంకల్పయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ 180వ రోజు సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్‌, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర …

Read More »

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప్ట‌టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇవాళ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 179వ రోజును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం పెనుగొండ‌లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో పాల్గొన్న ప్ర‌జ‌ల‌నుద్దేశించి వైఎస్ …

Read More »

మరోసారి కర్నూల్ జిల్లాలో చంద్రబాబు సాక్షిగా బయటపడ్డ విభేదాలు!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏపీ మంత్రి హోదాలో ఉన్న భూమా అఖిలప్రియహాజరుకాలేదు. మంత్రి అఖిలప్రియ బాటలో నడుచుకుంటూ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, మరికొందరు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అలకబూనిన జనార్ధన్‌రెడ్డి.. మొన్న మినీ మహానాడు, నిన్న మహానాడు, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలకు హాజరు …

Read More »

అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat