Home / Masonry Layoutpage 815

Masonry Layout

దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ …

Read More »

ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజాధరణ లేకుండా చేస్తోన్న కార్యక్రమం నవనిర్మాణ దీక్షలు.. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఈ నవనిర్మాణదీక్షలు 2,లేదా 3 రోజులుకాదు , మొత్తం 10 రోజులు. అయితే దీనికి పెడుతున్న మొత్తం ఖర్చు మొత్తం అక్షరాలా 130 కోట్లు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా నిన్న ఒక్కరోజుకే 13 కోట్ల 10 లక్షలు. ఈ 10 రోజులు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.. వారిద్ద‌రి క‌ల‌యిక‌తో.. చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే..! ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన …

Read More »

ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి

ఏపీలో వైసీపీ బలం రోజు రోజుకు అంతకు అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా టీడీపీ పాలనపై ప్రజల్లో వీపరీతంగా వ్యతిరేకత రావడంతో వైసీపీ వైపు గాలీ మళ్లింది. సామన్య ప్రజలకే కాదు ..టీడీపీ ,బీజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు, ఏంపీ,ఎమ్మెల్సీలకు ఇలా ప్రతి ఒక్కరు వైసీపీ వైపు చూస్తున్నారు..మరి కొందరు ఆల్ రెడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి …

Read More »

వారిద్ద‌రి క‌ల‌యిక‌తో.. చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం రూపంలో గండం పొంచి ఉందా..? అంద‌రిలోను ఇప్పుడు అదే అనుమానం మొద‌లైంది. తెలంగాణ‌లో బ‌హిష్కృత టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహుల‌తో ముద్ర‌గ‌డ భేటీ త‌రువాత ప్ర‌తీ ఒక్క‌రిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్ద‌రి భేటీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మోత్కుప‌ల్లి ఏపీలో ప‌ర్య‌టించాల‌ని కూడా నిర్ణ‌య‌మైంది. మోత్కుప‌ల్లి …

Read More »

మ‌రో సంచ‌ల‌నమైన జాతీయ స‌ర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇత‌ర పార్టీలు 5

ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …

Read More »

తిరుపతిలో ‘నిపా’ వైరస్‌ కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కేరళ రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళా వైద్యురాలికి ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప‌ట్ట‌ణంలోని రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్‌ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డాక్ట‌ర్ లు …

Read More »

వైఎస్‌ జగన్ 179 వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్‌, సత్యవరం క్రాస్‌, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంత‌పురం నేతలు అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. …

Read More »

వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంత‌పురం నేతలు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతంగా ముందుకు కొన‌సాగుతుంది. అక్క‌డ అక్క‌డ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంత‌పురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా …

Read More »

పవన్ గురించి సందీప్ రెడ్డి షాకింగ్ ట్వీట్ ..!

ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat