Home / Masonry Layoutpage 817

Masonry Layout

చంద్ర‌బాబు అనే నేను..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల …

Read More »

సూపర్ స్టార్ కృష్ణ వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు..గల్లా జయదేవ్ షాక్

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ మంచి మిత్రుల‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గురువారం త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లు మీడియా ఛానెళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యమంగా మహేష్ బాబు బావ అయిన గల్లా …

Read More »

ప్రత్యేక హోదా పోరాటానికి అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై …

Read More »

ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!

తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …

Read More »

మూడో వసంతంలోకి వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్..!

పదిమందికి మంచి చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అనే మాటలను అక్షర సత్యం చేసింది ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం మా దరువు వెబ్ సైట్. పురుడు పోసుకున్న అనతి కాలంలోనే దరువు సైట్ కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై కోట్లాది మంది మెప్పు పొందింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని …

Read More »

ఏపీలో అస్సలు జనసేన పార్టీ కి అభ్యర్థులు దొరుకుతారా…!

ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే 2200 పై చిలుకు కిలో మీట‌ర్లు న‌డిచిన జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను …

Read More »

టీడీపీ మహానాడుకి..కోట్ల రూపాయల ఖర్చు…ఆ డబ్బు ఎవరిదో..ఎవరికి తెలియని నిజం

ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతుంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతూ.. జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ప‌లుకరిస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వారికి భ‌రోసా క‌ల్పిస్తూ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. సూప‌ర్ స్టార్ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కూడా జ‌గ‌న్‌తో క‌లిసి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డిచేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల సినీ నిర్మాత‌, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళీ, అలాగే, పృథ్వీరాజ్ జ‌గ‌న్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat