Home / Masonry Layoutpage 842

Masonry Layout

అజ్ఞాతంలో అశోక్‌బాబు..!!

అశోక్‌బాబు, పేరుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘం నేత‌. కానీ, ప‌రోక్షంగానూ, ప్ర‌త్య‌క్షంగానూ టీడీపీకి మ‌ద్ద‌తు దారుడు. అంతేకాక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్య‌మం చేప‌ట్టినా.. ఆ ఉద్యమాన్ని ప‌క్క దారి ప‌ట్టించ‌డంలో అశోక్‌బాబు ముందుంటార‌న్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్రం వ‌ద్ద తాక‌ట్టుపెట్టి మ‌రీ త‌న‌పై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్న …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …

Read More »

బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …

Read More »

క‌ర్ణాట‌క విజ‌యంతో చంద్ర‌బాబు ప‌ని ప‌ట్ట‌నున్న బీజేపీ..!!

క‌ర్ణాట‌క సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ఫ‌లితాలతో తెలుగుదేశం పార్టీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఇందుకు కార‌ణం క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజ‌య ఢంకా మోగించ‌డ‌మే. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి అత్య‌ధిక సంఖ్య‌లో సీట్లు గెల‌వ‌డంతోపాటు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ ప‌డుతుందో తెలీదు కానీ.. ఇటీవ‌ల కాలంలో జాతీయ పార్టీగా అవ‌త‌రించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు. అయితే, …

Read More »

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …

Read More »

బీజేపీని గెలిపించిన తెలంగాణ ప‌థ‌కాలు..!!

యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్  పూర్త‌య్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇత‌రులు 02 స్థానాల్లో …

Read More »

ఆస్కార్‌, పద్మభూషణ్‌లు, పద్మశ్రీలు, అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబుని చూడలేదేమో…చూసి ఉంటే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రతో బాగంగా ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఈరోజుకి క్లైమాక్స్‌కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 …

Read More »

పాపం జేసీ బ్ర‌ద‌ర్స్‌… జగన్ ను తిడితే ఏం జరిగిందో తెలుసా.??

అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌స్తుత న‌వ్యాంధ్ర ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అప్ప‌టి అధికార పార్టీనేత శంక‌ర్రావు, ప్ర‌తిప‌క్ష నేత దివంగ‌త మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు క‌లిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ త‌రువాత శంక‌ర్రావు రాజ‌కీయంగా అడ్ర‌స్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే …

Read More »

పశ్చిమలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ అడుగు పడిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. చంద్రబాబుకు …

Read More »

మోడీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

మొన్న‌టి వ‌ర‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ త‌రుపున ముమ్మ‌రంగా ప్ర‌చారం చేసిన ప్ర‌ధాని మోడీ.. ప్ర‌చారం ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ దేశ ప‌రిపాల‌న‌పై దృష్టి సారించారు. అయితే, ప్ర‌ధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఆ సంచ‌ల‌న నిర్ణ‌య‌మేంట‌నేగా మీ ప్ర‌శ్న‌..?? ఇక అస‌లు విష‌యానికొస్తే. దేశంలో ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం తెచ్చే విభాగాల్లో వాహ‌న శ్రేణిదే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat