Home / Masonry Layoutpage 875

Masonry Layout

నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర …

Read More »

ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్

అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …

Read More »

చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం

ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …

Read More »

2019ఎన్నికల్లో వైసీపీదే అధికారం -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు ..!

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారంలోకి వస్తుందా ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలం కావడంతో ఐదు కోట్ల ఆంధ్రులు వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ …

Read More »

చిన్న లాజిక్ మరిచిపోయి అడ్డంగా బుక్ అయిన తెలుగు తమ్ముళ్ళు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీపై ..ఆ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ,గత నాలుగు ఏండ్లుగా తెలుగు తమ్ముళ్ళ  అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారం చేయడంలో అధికార  పార్టీ,దానికి వంతు పాడే పచ్చ మీడియా ముందుంటుంది అనేవిషయం తెల్సిందే.చీటికి మాటికి అయినకాడికి ..లేనికాడికి అసత్య …

Read More »

హెరిటేజ్ మ‌రో కుంభ‌కోణం వెలుగులోకి..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేబినేట్ మంత్రులు క‌లిసి రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరిట చేసిన భూ క‌బ్జాల భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతోంది. అయితే, నాడు రాజ‌ధాని నిర్మాణానికి స్థ‌లం ఎంపిక విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఆడిన నాట‌కాలు అన్నీ ఇన్నీ కావ‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే. అక్క‌డ కాదు.. ఇక్క‌డ‌.. ఇక్క‌డ కాదు.. అక్క‌డ అంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించి.. చివ‌ర‌కు ముందుగా అనుకున్న ప్ర‌కారం …

Read More »

మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?

వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్‌ బల్లాపూర్‌.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …

Read More »

టీడీపీ యువ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్న ఎంపీ బుట్టా రేణుక ..!

ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ …

Read More »

వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడుమంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు .అయితే పార్టీలో చేరే టైంలో …

Read More »

తెర వెనుక చ‌క్రం తిప్పుతున్న ప‌వ‌న్ ఆప్త మిత్రుడు..!!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన రాస‌లీల‌ల భాగోతాలు త్వ‌ర‌లో బ‌ట్ట‌బ‌య‌లు కానున్నాయా..? ప‌వ‌న్ క‌ల్యాణ్ రాస‌లీల‌ల‌పై అంత‌గా ఫోక‌స్‌పెట్టిన ఆ మంత్రి ఎవ‌రు..? ఇంత‌కీ ఆ మంత్రి మ‌హిళా సంఘాలను క‌ల‌వ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని ప‌వ‌న్ బ‌య‌ట‌పెట్టాడు కాబ‌ట్టే.. ఇప్పుడు ప‌వ‌న్ రాస‌లీల‌ల భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు ఆ మంత్రి సిద్ధ‌మ‌య్యాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇటు రాజ‌కీయ ప్ర‌ముఖులు, అటు సినీ జ‌నాలు అవున‌నే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat