Home / Masonry Layoutpage 878

Masonry Layout

ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!

ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదా పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు ..!

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్,ఇటివల తెలంగాణ జనసమితి అనే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌బోతున్న రిటైర్డ్ ప్రొఫెస‌ర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. అంతేకాకుండా అమ‌రావ‌తి నిర్మాణంతో న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా …

Read More »

త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రు మంత్రుల అరెస్ట్‌..! వాస్త‌వ క‌థ‌నం మీకోసం..!!

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ళ్లింది. అంతేకాకుండా అనుభ‌వ‌జ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాదిస్తా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని క‌డ‌తా, 2019 ఎన్నిక‌ల్లోపూ ప్ర‌తీ ఇంటికి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న‌, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …

Read More »

జ‌గ‌న్ కోసం ఏక‌మైన ఏపీ ఆర్టీసీ యూనియ‌న్లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శ‌నివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో కొన‌సాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియ‌న్లు నీరాజ‌నాలు ప‌లికారు. జ‌గ‌న్‌ను …

Read More »

స‌భ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేత‌లు..!

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. అధినాయ‌కుడు,ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అంటే ఎంతో గౌర‌వం…అంటూ డ‌బ్బా కొట్టుకునే టీడీపీ నేత‌లు ఇకా ఆ ప్ర‌చారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయ‌కులు చేసిన ప‌నికి జ‌నాలు న‌వ్వుకోవ‌డ‌మే కాకుండా బాబునే కామెడీగా మార్చేశార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా తెలుగు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జ‌లీల్‌ఖాన్ దారుణ‌మైన కామెంట్లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధికి ఆక‌ర్షితుడిన‌య్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ దారుణ‌మైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మ‌రింత విశ్లేష‌ణాత్మ‌క శోధ‌న చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్పయాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్పయాత్రలో భాగంగా …

Read More »

నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జ‌గ‌న్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్‌..!!

అవును, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్ప‌టికీ బ‌తికి ఉందంటే అందుకు కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌నే.. జ‌గ‌న్‌కు నా హ్యాట్సాఫ్. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం జ‌గ‌న్ చేస్తున్న పోరాటానికి నా మ‌ద్ద‌తు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జ‌గ‌న్‌లో చూస్తున్నా..!! ప్ర‌జ‌ల‌ను మోసం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వేలెత్తి …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ మాజీ మంత్రి తనయుడు …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొసనసుగుతూనే ఉంది .అందులో భాగంగా నిన్న శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచవర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్ …

Read More »

ఆడవారి జోలికొస్తే తాటా తీయాలి -పవన్ కళ్యాణ్ ..!

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో ఆడవారిపై జరుగుతున్నా దారుణాల గురించి స్పందిస్తూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉదంతం గురించి ఆయన మాట్లాడుతూ కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై మృగాల సామూహిక అత్యాచారం ,హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు . దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆడవారికి జోలికి వస్తే తాటా …

Read More »

ఆ మహానేత తనయుడి పాదస్పర్శ తాకి పులకరించిన కనకదుర్గమ్మవారధి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పాదయాత్రను ముగించుకొని ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో ప్రవేశించారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెజవాడలోని కనకదుర్గమ్మ వారధి వద్ద ఆ తల్లి సాక్షిగా జగన్ పాదయత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat