ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్ నంబర్ 10 బస్సును పెనమలూరు హైస్కూల్ సెంటర్ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్కు …
Read More »Masonry Layout
కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!
గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …
Read More »తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు …
Read More »హోదా విషయంలో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో కొనసాగుతుంది .ఈ ప్రజసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఉండవల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి ఒకే …
Read More »3వేలమందితో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే -ముందే చెప్పిన దరువు.కామ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ప్రజాసంకల్ప యాత్ర పేరిట గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జగన్ …
Read More »సిగ్గుందా.. నీవన్నీ దుర్బుద్ధి రాజకీయాలే..!! జగన్పై చింతమనేని ఫైర్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. బీజేపీ, వైసీపీపై ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు సంధించారు. ఇంటింటికీ టీడీపీ తరహాలో.. ఇంటింటికీ తిరిగి ప్రత్యేక …
Read More »40ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడ్ని దుమ్ము దులిపిన జాతీయ మీడియా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి చెందిన సీఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ భుపెందర్ చౌబి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే చేయని దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు పబ్లిసిటీ వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఇంటర్వ్యూ లకు ముందుంటారు.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభకోణం బట్టబయలు..!!
ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. …
Read More »