వినడానికి వింతగా ఉన్న కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వార్తలకు ఊతమిస్తుంది .అసలు విషయానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఇటు రాజకీయ వర్గాలు ..అటు ఇరు పార్టీలు చెప్పే ప్రధాన …
Read More »Masonry Layout
ఈ విషయాన్ని పచ్చబ్యాచ్కి తెలియజేయండి..!!
వైఎస్ జగన్. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడమేంటి..? మాకేదో మేలు చేస్తాడులే అని భావించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజలందరికీ తెలిసేలా అధికార పార్టీని ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుకాకపోవడటమేంటి..? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను గాలి తిరిగుళ్లు తిరగమని.. రోడ్డున వదిలేశారా..? లేక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి …
Read More »చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..!
చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..! కారణం తెలిస్తే షాక్..!! అమరావతి, ఇది కేవలం రాజధాని ప్రాంతమే కాదు. ఐదుకోట్ల ప్రజల భవిష్యత్తు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజకీయంగా, పాలనా పరంగా 40 ఏళ్లు అనుభవం ఉందంటూ మీడియాలతో ప్రచారం చేయించుకునే సీఎం చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రాజధాని అమరావతి నిర్మాణం కోసమని 36వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వానికి ధారాదత్తం …
Read More »త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు …
Read More »మంత్రి భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ …
Read More »జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే . See …
Read More »ఏపీ స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్గా ఎన్నికయ్యారు. …
Read More »ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కించుకొని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే పలు రాష్ట్ర ,జాతీయ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రస్తుత అధిక పార్టీ అయిన టీడీపీ నేతలు జగన్ చెంతకు చేరుతున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి …
Read More »చంద్రబాబు దమ్మున్న నాయకుడట.. మరి జగనో..!?
జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »