Home / Masonry Layoutpage 902

Masonry Layout

240కోట్ల రూపాయల విలువ చేసే భూమి బాబు బినామీ స్వాహా ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు బీనామీగా ఉన్న ఒక వ్యక్తీకి రెండు వందల నలబై కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కట్టబెట్టారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా …

Read More »

వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో సూపర్ స్టార్ ..!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మహిరాఘవ బయో పిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ బయో పిక్ లో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో సీనియర్ నటిమణి శరణ్య నటిస్తారని దర్శకుడు రాఘవ ఇప్పటికే ప్రకటించాడు.వైఎస్ బయో పిక్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై జాతీయ పార్టీల దృష్టి..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఇప్పుడు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో, మంగ‌ళ‌గిరిలో ప్ర‌త్యేక పోరాటాలు చేస్త‌ఆరు. ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వ‌స్తే. ఫ‌లితంగా అక్ర‌మ కేసులు న‌మోద‌య్యాయి. వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. …

Read More »

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను అన‌రాని మాట‌ల‌తో ఏకిపారేశాడు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక ప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ ఒక జ‌ఫ్పా అని అందరికి తెలుసు, మ‌రో ప‌క్క చిత్ర‌సీమ‌లో నాట‌కాలు వేసుకుంటూ …

Read More »

చంద్రబాబు అత్యంత కీలక నిర్ణయం ..నాలుగు యేండ్లల్లోనే తొలిసారిగా ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు . అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు …

Read More »

జగన్ పై అప్పటి పాలక ప్రతిపక్షాలు పెట్టిన కేసులు నిజం కావా ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి లో ఉన్న ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు.అయితే జగన్ మీద అప్పటి పాలక ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు.ఇదే విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా మీడియా సాక్షిగా చెప్పాడు .ఆయితే తాజాగా ఏబీఎన్ జగన్ అక్రమ …

Read More »

లోటస్ పాండ్ లో డెబ్బై పడకగదులు ఉన్నాయా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో జూబ్లిహిల్స్ లో లోటస్ పాండ్ లో ఉంటున్న సంగతి విదితమే.అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిన ప్రత్యేకహోదా కోసం జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న పోరాటం వలన ప్రయోజనం ఏమిటి? అసలు వీరి పోరాటం నిజమేనా?లోటస్ పాండ్ అనేది ఒక రాజాప్రసాదం? దానిలో డెబ్బై పడకగదులు ఉన్నాయి ..నాలుగువందల కోట్లు విలువ …

Read More »

అమరావతి ఏపీకి రాజధాని కాదు ..టీడీపీ నేతల దోపిడీకి అడ్డా-పవన్ ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద .. అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో …

Read More »

వైఎస్ జగన్ 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఆశేశ ప్రభజనం మద్య సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్‌, తంబళ్లపాడు క్రాస్‌, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైఎస్‌ జగన్‌ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. ఈ మేరకు …

Read More »

జ‌గ‌న్‌పై చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, నేడు శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat