వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే, వైఎస్ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏపీ రాజకీయ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు వైఎస్ జగన్పై రాజకీయ కుట్రలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొందరైతే వైఎస్ జగన్పై కుట్రపూరిత కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. మరికొందరైతే అర్థబలం, అధికార బలం, మీడియాబలం ఉపయోగించి …
Read More »Masonry Layout
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు. See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!! ఈ క్రమంలో ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »ఒక్కపాటతో చంద్రబాబుకు చుక్కలు చూపించిన సామాన్యుడు ..!
ఒక్కపాటతో చంద్రబాబుకు చుక్కలు చూపించిన సామాన్యుడు ..!
Read More »”ఓటుకు నోటు కేసు”పై మోడీ సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!!
ఓటుకు నోటు కేసుపై ప్రధాని సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!! అవును, ఓటుకు నోటు కేసుపై ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలే గతి. ఇప్పుడీ ఈ వార్తే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే, గత వారంలో బీజేపీ సీనియర్ నేతలతో ప్రధాని మోడీ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ప్రధాని …
Read More »వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు …
Read More »వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది….!
ప్రజా సమస్యలు తీర్చడానికే పాదయాత్ర చేస్తూ అండగా నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆదివారం యాత్ర చీరాల, కొత్తపేట, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం, ఈపూరుపాలెం మీదుగా సాగింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి అడుగులో అడుగేస్తున్నారు. SEE ALSO..జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ …
Read More »