Home / Masonry Layoutpage 940

Masonry Layout

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు త‌ప్ప‌దా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య ..తాను అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, న‌న్ను ఏపీ సీఎం …

Read More »

ఫ్లాష్ న్యూస్‌.. పీకే ఫైన‌ల్ స‌ర్వే.. 175 సెగ్మెంట్స్ రిజ‌ల్ట్స్ అవుట్‌..!

ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టి నుండి రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. ఇక ప్ర‌స్తుత ప‌రిణామాల క్ర‌మంలో ఏపీలో జ‌నం నాడికోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఫైన‌ల్ స‌ర్వే రిపోర్ట్ ఇప్పుడు మ‌రింత ర‌చ్చ‌లేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి పీకే త‌న …

Read More »

ఏపీ స‌చివాల‌యం సాక్షిగా మ‌రో అన్న‌దాత‌పై దాడి..!!

రైతుపై మ‌రోసారి దౌర్జ‌న్యం జ‌రిగింది. వెల‌గ‌పూడికి చెందిన గ‌ద్దె మీరా ప్ర‌సాద్ అనే రైతు త‌న పొలంలో ర‌హ‌దారి నిర్మాణం జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని అడ్డుకున్నందుకు పోలీసులు అత‌న్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాక‌ర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంత‌రం బ‌ల‌వంతంగా అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రైతు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో పోలీసులు వెళ్లిపోయారు. త‌న‌కు అన్యాయం చేస్తే పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని రైతు మీరా …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభంకార్డు..!!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అటు పొలిటిక‌ల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిపోయిన‌ట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? …

Read More »

ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు. see also :మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. …

Read More »

మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే

ఔను. తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాల‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ స‌ద‌రు నాయ‌కుడిపై చ‌ర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్ర‌బాబు జంకుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేస్తే..త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందో అని వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ బాబును ఆ స్థాయిలో వ‌ణికిస్తున్న నాయ‌కుడు ఎవ‌రంటే..టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం … see also …

Read More »

బ్రేకింగ్ : లోకేష్ ప్రారంభించిన టెక్‌పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది .మొత్తం నాలుగు ఐటీ కంపెనీల ట్రైనింగ్ సెంటర్లు.. రెండు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ..కాగా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది . see also :బంగ్లా ,లంక ట్రై సిరీస్ …

Read More »

శ్రీదేవి అసమాన నటి..వైఎస్‌ జగన్‌

ప్రముఖ నటి శ్రీదేవి మృతి పట్ల వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరాని లోటు అని పేర్కొన్నారు.శ్రీదేవి మరణం పట్ల జగన్ ఒక ప్రకటన ను విడుదల చేశాడు. see also :మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. …

Read More »

సీఐఐ స‌ద‌స్సు.. మొద‌టిరోజే న‌వ్వుల పాలైన చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న సీఐఐ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న మొద‌టిరోజే న‌వ్వుల పాల‌య్యే సంద‌ర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయ‌న త‌న ప్ర‌చారా యావ‌ను చాటిచెప్పుకున్నాడని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే… సీఐఐ స‌ద‌స్సు గురించి ఇచ్చిన వివ‌రాల ప‌త్రంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను మాత్రం.రెండు రాష్ర్టాల‌కు …

Read More »

3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat