Home / Masonry Layoutpage 943

Masonry Layout

వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది. వైఎస్ జగన్ తోపాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..! ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. …

Read More »

ప్ర‌జ‌ల‌కు వైసీపీ, జ‌న‌సేన అవ‌స‌రం లేదు.. టీడీపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన పార్టీల అవ‌స‌రం లేద‌ని రాష్ట్ర కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని, జ‌గ‌న్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారుల‌ప‌ట్ల శాపాలుగా మారాయ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. see …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న …

Read More »

చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు. ఏపీలో బీజేపీ వెంట్రుక‌లాంటిద‌ని, ఒక‌వేళ మాకు న‌ష్టం జ‌రిగితే వెంట్రుక‌మాత్ర‌మే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాల‌రావు. see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై … see also : ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా …

Read More »

జ‌గ‌న్ స్వార్థం వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారుల‌పై కేసులు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, నిన్న జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవ‌లం ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లార‌న్నారు. జ‌గ‌న్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, ప‌రిధిదాటి మాట్లాడుతున్నార‌న్నారు. ఐఏఎస్ అధికారుల‌పై విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను …

Read More »

నేనా..! ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీలోకా..? చ్ఛిచ్ఛీ..!!

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్‌, హీరోయిన్ నాజియా కాంబోలో వ‌స్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సార‌ధ్యంలో విజి చెర్రిష్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య న‌టులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ త‌దిత‌రులు న‌టించారు. కాగా, గురువారం జ‌రిగిన చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా హీరో శ్రీ‌కాంత్ జ‌న‌సేన పార్టీ …

Read More »

టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్ర‌ధాని మోదీకి …

Read More »

ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసుల్లో .. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుకూల బుర్ర త‌క్కువ‌ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొద‌లెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేర‌కు నెదర్లాండ్స్‌ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒక‌సారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …

Read More »

పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆలస్యంగా తెలిసిన ఈ ఉదంతం టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తకు రూ. 10 లక్షల సిమెంటు రోడ్డు పని ఇచ్చారు. దానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. …

Read More »

అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో నిజ్ తెలుస్తుంది. టీడీపీ నాయకులను..కార్యకర్తలను అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat