దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలక కోరిక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఈ నేపత్యంలో 2014 ఎన్నికల్లో బూటకపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనం పోలవరం తహశీల్దారును బదిలీ చేయడమే. …
Read More »Masonry Layout
2019 బిగ్ ఫైట్.. అఖిలప్రియ ఓటమిని ఎవరూ ఆపలేరు |
2019 బిగ్ ఫైట్.. అఖిలప్రియ ఓటమిని ఎవరూ ఆపలేరు
Read More »పవన్కళ్యాణ్ పై మరోసారి కత్తి దూసిన రంకుమొగుడు
చంద్రబాబే నెంబర్ వన్.. ఇంతకీ ఏవిషయంలో అంటే.?
చంద్రబాబే నెంబర్ వన్.. ఇంతకీ ఏవిషయంలో అంటే.?
Read More »చంద్రబాబు పై ఉన్న 3 క్రిమినల్ కేసుల్లో మెయిన్ కేస్ అదేనా.?
చంద్రబాబు పై ఉన్న 3 క్రిమినల్ కేసుల్లో మెయిన్ కేస్ అదేనా.?
Read More »వైసీపీ కీలక భేటీలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే
వైసీపీ కీలక భేటీలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే
Read More »జగన్ సీక్రెట్ మిసైల్.. వెయిటింగ్ ఫర్ కరెక్ట్ టైమ్.. అధిరిపోయే కాన్సెప్ట్
జగన్ సీక్రెట్ మిసైల్.. వెయిటింగ్ ఫర్ కరెక్ట్ టైమ్.. అధిరిపోయే కాన్సెప్ట్
Read More »ఐదు కోట్ల ఆంధ్రుల కళను నిజం చేస్తా… వైఎస్ జగన్
ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. …
Read More »దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వైఎస్ జగన్ నిర్ణయం..!!
విలువు, విశ్వసనీయతకు మారుపేరు, మాట ఇస్తే మడమతిప్పని నైజం. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగానే తన కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకు తేదీని కూడా ఖరారు చేశారు వైఎస్ జగన్. అయితే, ఎంపీల రాజీనామా విషయంపై గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించారు వైఎస్ జగన్. మూడు సంవత్సరాల పాలన …
Read More »ప్రజా సంకల్ప యాత్రలో ఈ అవ్వ నడక చూస్తే జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెంటే మేము …
Read More »