Home / Masonry Layoutpage 973

Masonry Layout

వీల్ల ముఖం లోని సంతోషం ఎందుకో చెప్పాగ‌ల‌రా….! సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ప్ర‌జ‌ల న‌డుమ‌..ప్ర‌తి ఒక్క‌రిని అప్యాయంగా ప‌లుక‌రిస్తు ముందుకు సాగాడు. అక్క‌డ .. దీంతో ప్రజలు అక్క‌డ బ‌స్సులు..లారీలు..జీపులు ఆపి జ‌గ‌న్ తో పాద‌యాత్ర‌లో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగానే …

Read More »

ల‌గ‌పాటి స‌ర్వే జోష్.. పీకే మాస్ట‌ర్ మైండ్‌.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న‌ పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ నేప‌ధ్యంలో స‌ర్వే రిజ‌ల్ట్‌లు కూడా వైసీపీకి అనుకూలంగా వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన స‌ర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించింది. ఏపీలో టీడీపీ పై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్థాయిలో పెరిగిపోయింద‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌లు …

Read More »

ముద్దుల వెనక సీక్రెట్ బయటపెట్టిన వైఎస్ జగన్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఈసారి గ‌ట్టిగా కొడుతున్నాం.. ఖ‌చ్ఛితంగా కొట్టేస్తున్నాం..!

2014 ఎన్నికల్లో జస్ట్‌ చిన్న మార్జిన్‌తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్‌ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …

Read More »

రాష్ట్రంలో, దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప‌ప్పు అని ప్రూవ్ చేసుకున్న లోకేష్‌.. వాయించేస్తున్నారు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి అయిన లోకేష్ బాబు విదేశాల్లో తాజాగా చేసిన ఘ‌న‌కార్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నారా వారి కుటుంబానికి ఒక ప్ర‌త్యేక‌మైన అల‌వాటు ఉంది. ఏమి చేయ‌క‌పోయినా మొత్తం తామే చేశామ‌ని డ‌బ్బాలు కొట్ట‌డంలో నారా వారిని మించిన వారే లేర‌నేది జ‌గ‌న‌మెరిగిన సత్యం. చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిలా కీర్తించుకుంటారు. తాను లేకపోతే హైదరాబాద్‌ లేదు.. సెల్‌ఫోన్‌ లేదు,.. …

Read More »

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్ర‌స్తుతం ఒక హాట్ టాపిక్ చ‌క్కర్లు కొడుతుంది. అదే నిన్న జ‌రిగిన బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం చెయ్య‌డంపై దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇందులో బాగంగానే ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. ప్ర‌స్తుతం …

Read More »

చంద్ర‌బాబు కొంప ముంచిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే… ఎల్లో గ్యాంగ్‌కే దెబ్బేసిన కాషాయం బ్యాచ్

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప‌రిస్థితి రాష్ట్రంలో అంతంత‌మాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌తో మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్టు అయ్యింది. ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూట‌మిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే దెబ్బ‌కి …

Read More »

చంద్ర‌బాబు కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం…ఎమ్మెల్యే గౌరు చరిత

అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మా జిల్లాకు టీడీపీ న్యాయం చేయ్య‌డం లేద‌ని వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కేసీ కెనాల్‌ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం …

Read More »

జ‌గ‌న్‌కి తేల్చిచెప్పిన పీకే.. వైసీపీ ఎంపీల రాజీనామా.. నేడే ఫైన‌ల్..?

ఏపీ రాజ‌కీయ‌లు మ‌రో మ‌లుపుతిర‌గనున్నాయా.. తాజా ప‌రిణామాలు చూస్తుంటే పెద్ద సంచ‌లేన‌మే జ‌రిగేలా ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయ‌నున్నార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుదిపేస్తోంది. వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా సీరియస్‌ …

Read More »

ఎంపీ టీజీ వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు..‘టీడీపీ మంత్రులు..ఎంపీలు రాజీనామా..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .ఈ బడ్జెట్ పై ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు నేత వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .తాజాగా ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat