Masonry Layout
పీకే ఫ్యాన్స్కు పూనమ్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్.. గుమ్మడికాయల దొంగలు అంటూ.?
దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More »నెగిటీవ్ నుండి పాజిటీవ్లోకి.. జగన్లో పల్లెవాసన కొడుతోంది…!
వైసీపీ బెంచ్మార్క్ పాలిటిక్స్ దెబ్బకి తెలుగు తమ్ముళ్ల ముఖచిత్రాలేంటో.?
సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు ముఖ్యంగా ఆ రాశుల వారికే ఊహించని గండాలు..!
పవన్ కల్యాణ్ను ఉప ప్రధాని చేసినా తప్పులేదట..!!
అవును, మీరు విన్నది నిజమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ను ఉప ప్రధానిని చేసినా తప్పులేదట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబోయ్. స్వయాన కత్తి మహేష్ అన్న మాటలే ఇవి. ఇంతకీ కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సినీ, వ్యక్తిగత విషయాలను నిర్భయంగా బయటపెట్టి దుమ్ము దుమారం రేపాడు కత్తి మహేష్. తాజాగా పవన్ కల్యాణ్ …
Read More »‘మహానేత వైఎస్తో చంద్రబాబుకు పోలికా?’ చిఛ్చీ…!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఘోర అవమానం..!!
టీడీపీ నాయకుల భూ దాహానికి అంతులేదని మరోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సతీమణిపై భూ కబ్జా కేసు నమోదవడమే. కేసు నమోదైంది బోండా సుజాతపైనే అయినా వెనకుండి నడిపించింది మాత్రం బోండా ఉమా మహేశ్వరరావేనన్నది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేకు తన భార్య ఏం చేస్తుందన్నది తెలియదనడం అతిశయోక్తి కాదేమో..!! see also …
Read More »ప్రజాసంకల్ప యాత్ర..76వ రోజు షెడ్యుల్ ఇదే..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 76వ రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా 76వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదల అయింది.రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ కలిచేడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి మలిచేడు క్రాస్, బేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. see also : 150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | …
Read More »