Home / Masonry Layoutpage 980

Masonry Layout

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. టీడీపీకి నా స‌పోర్ట్ ఉండ‌దు.. తేల్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయ యాత్రను తెలంగాణ‌లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత ఏపీలో మొద‌లు పెట్టిన ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పెంచింది. ఇక ప‌వ‌న్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …

Read More »

ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్‌ …

Read More »

నాడు వైఎస్‌తో న‌డిచాం.. నేడు జ‌గ‌న్‌తో న‌డుస్తాం.. వైసీపీలోకి ప‌న‌బాక దంప‌తులు.. ఎంట్రీ ముహుర్తం ఫిక్స్‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయాల్లో క‌ల్లోలం సృష్టిస్తోంది. జ‌గ‌న్ ఒక వైపు పాద‌యాత్ర‌ను ఉదృతం చేస్తూనే మ‌రోవైపు పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు. అందులో భాగంగానే బ‌ల‌మైన నేత‌ల‌ను వైసీపీ వైపు తిప్పుకునేందుకు త‌న‌దైన వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌కాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ …

Read More »

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ప్రారంభించి వెయ్యి కిలోమీటర్ల మైలురాయి అందుకున్నారు. నవంబర్ 6 నుండి ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల చేరుకున్నాడు. వైయస్‌ జగన్‌ రాక కోసం నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని వైఎస్ జగన్ తో ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామం …

Read More »

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం… బ్ర‌ద‌ర్స్ మ‌తులు పోవాల్సిందే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర సోమ‌వారం నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు 74వ రోజున వాక్‌ విత్‌ జగనన్న అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విదేశాల్లోనూ వైసీపీ అభిమానులు, ఆ పార్టీ జెండాలతో వాక్‌ విత్‌ జగనన్న అనే నినాదాలు చేస్తూ.., ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం …

Read More »

నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను…నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా వైసీపీనే

ఏపీలో వైసీపీ నేతలను వందల కొట్టు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని ఎన్నో సార్లు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే… అయితే కొంత మంది వైసీపీ నాయకులు చంద్రబాబు ఎన్ని కొట్లు ఇచ్చిన జగన్ తోనే ఉంటాం అన్నారు. ఇక తాజాగా నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని బల్లగుద్ది చెప్పాడు నూజివీడు ఎమ్మెల్యే మేకా …

Read More »

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. విజ‌య‌మ్మ‌తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి అయిన వై ఎస్ విజ‌య‌మ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …

Read More »

మంత్రి లోకేష్ గురించి ఎమ్మెల్యే రోజా చెప్పింది నిజ‌మేనా…?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాట నిజ‌మేనా..? ఆ మాట నిజం కాక‌పోతే వైసీపీ అన్న ప్ర‌తీ మాట‌కు కౌంట‌ర్ ఇచ్చే టీడీపీ.. నారా లోకేష్ విష‌యంలో మాత్రం ఎందుకు కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న రాజ‌కీయ విశ్లేష‌కుల‌తోపాటు నెటిజ‌న్ల‌ను వెంటాడుతోంది. ఇంత‌కీ ఎమ్మెల్యే రోజా ఏమ‌న్న‌ద‌నేగా మీ డౌట్. అదేనండీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి …

Read More »

వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat