ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »Masonry Layout
ముందు రోజు వచ్చి చేతులు తడిపేస్తాం.. అంతే!!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 61వ రోజు
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 61వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అశేష జనసందోహం నడుమ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, …
Read More »ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!
ఉద్యోగం రావాలనో.. పెళ్లికాని అబ్బాయిలు తన జీవితంలోకి మంచి అమ్మాయి భార్యగా రావాలనో, అమ్మాయిలయితే మంచి భర్త రావాలనో, తల్లిదండ్రులైతే తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడికి ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, పిల్లలు పుట్టాలని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అసలు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆలయాలు ఉన్నాయా..? అంటే.. ఆలయం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆలయంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గర్భవతులు …
Read More »కర్నూల్ లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..!
క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని …
Read More »గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…!
ఆంద్ర ప్రదేశ్ లో ఈ తాంత్రిక పూజలు గొడవలు ఎక్కువ అవుతుండడం విషాదం. విజయవాడ దుర్గమ్మ గుడి లో క్షుద్ర పూజలు చేయడం పెద్ద వివాదం అయిన సంగతి తెలసిందే.తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో కూడా ఇలాగే తాంత్రిక పూజలు జరిగాయట.అక్కడ విలువైన సంపద ,నిక్షేపాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తవ్వకాలు చేపట్టడం వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోట బురుజు వద్ద నిలిచిపోయిన …
Read More »రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందని భయపడుతున్నా తమ్ముళ్ళు…
ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు. …
Read More »మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ కారు ప్రమాదం
ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »టీడీపీ నేతలు జన్మభూమిలో ‘గున్నా గున్నా మామిడి’ డ్యాన్సులు…
ఏపీలో టీడీపీ నేతల పాలన గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు వేయడం ఏమిటని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది…ప్రజల సమస్యలు …
Read More »రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…
కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్లో ఆయింట్మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »