Home / Masonry Layoutpage 1007

Masonry Layout

చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీనినిర్వహించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవుల్లో పువ్వులు ఆమె నిరసన వ్యక్తం చేసారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు. …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..59వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ …

Read More »

భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!

తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …

Read More »

మరోసారి తమ ధాతృత్వాన్ని నిరూపించుకున్న మేఘా అధినేతలు

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అధినేతలు తమ ధాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కన్నతల్లిని, సొంత ఊరిని మరవ కూడదనే నానుడిని నిజం చేస్తూ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండం డోకిపర్రు గ్రామంలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మేఘా సంస్థ అధినేతలు పిపి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి డోకిపర్రులో నిర్మించిన రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచినీటి …

Read More »

జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌ను పూర్తి చేసుకున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొన‌సాగుతోంది. అందులోను చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుండటంతో …

Read More »

అరెరే.. జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!!

అరెరే.. చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!! ఇంత‌కీ ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌వ్వ‌డ‌మేంటీ.. అత‌ను సీఎం క‌దా..! ఏమైనా చేయ‌గ‌ల‌డు అనుకుంటున్నారా..! అస‌లు విష‌యం అదికాదండీ.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయ‌ట‌. అస‌లు మేట‌రేంటంటే.. జ‌గ‌న్‌పై ఉన్న ప్ర‌తి కేసుల‌తో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా వైఎస్ జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు ఒక్క‌సారిగా ఊహించ‌ని షాక్ ఇచ్చింది హైకోర్టు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. ఓ పిల్ల కాకి..!!

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. దుర్గ‌గుడి ఆల‌యం మీద క్షుద్ర‌పూజ‌లు జ‌రిగాయ‌ని, ఆ పూజ‌లు లోకేష్ బాబుని ముఖ్య‌మంత్రిని చేయ‌డానికేన‌ని ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని, ఒక‌వేళ క్షుద్ర‌పూజ‌లే జ‌రిగి ఉంటే ప్ర‌భుత్వ‌మే చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. ఏపీలో వార్ వ‌న్‌సైడ్‌గా ఉంద‌ని, ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబు ప‌క్షాన నిల‌బ‌డి 2019 …

Read More »

క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌..!!

అవును మీరు విన్న‌ది నిజ‌మే.. క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదండి.. స్వ‌యాన ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు న‌గ‌రంలో ఎన్టీఆర్ అర్బ‌న్ హౌసింగ్ ప‌థ‌కం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్ల‌ను నారా లోకేష్ ఇటీవ‌ల ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు క‌ట్ట‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు.. …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 58 వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో …

Read More »

జన్మభూమి కార్యక్రమంలో చింతమనేని తిట్ల పురాణం

ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తలోకేక్కరు.వివరాల్లోకేల్తే..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.ప్రస్తుతం ఈ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat