ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్ జగన్కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష …
Read More »Masonry Layout
వైసీపీ కి మంచిరోజులొచ్చాయి.. జగన్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త..!
జగన్ పాదయాత్ర షురూ అయ్యి 16 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు జగన్ దాదాపు 230 కిలో మీటర్లు మేరకు పాదయాత్ర చేశారు. ఇక జగన్ పాదయాత్రకి ప్రజలన నుండి విశేష స్పందన వస్తుండడంతోపాటు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఆ పార్టీ శ్రేణులకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.. ఇంతకీ అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »కృష్ణా టీడీపీకి బిగ్ షాక్ -ఈ నెల 29న వైసీపీలోకి సీనియర్ నేత ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి .. అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన …
Read More »వైఎస్ జగన్ కౌగిలింతలో వున్నది ఎవరో తెలుసా.. ప్రతి గుండెను కదిలిస్తున్న వీడియో..!
జగన్ ఎప్పుడూ పేదల గురించి, వారి సంక్షేమంపై ఆలోచిస్తారన్న మాట మరోసారి రుజువైంది. ఇందుకు కారణం బేతంచర్లలో జరిగిన ఘటనే. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేగా మీ డౌట్.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో జరిగిన ఆ ఆసక్తికర సంఘటన ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »వైసీపీని దెబ్బతీసేందుకు… టీడీపీ భారీ స్కెచ్.. |
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఒక వైపు జగన్ పాదయాత్రతో బిజీగా ఉండగా ఇదే తరుణం అనుకున్న చంద్రబాబు వైసీపీని దెబ్బ తీసేందుకు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ చంద్రబాబు నాయుడు వేసిన ఆ ప్లాన్ ఏంటో తెలియాలంటే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే..
Read More »సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ కు శుభవార్త-పీకే సంచలన నిర్ణయం ..
సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »జగన్ లోటస్ పాండ్కు వెళ్ళకపోవడం వెనుక దాగివున్న షాకింగ్ సీక్రెట్..!
# వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి మరోసారి చిత్ర బ్రేక్ పడింది. అయితే ప్రతి శుక్రవారం పాదయాత్ర ఆపుకొని మరీ హైదరాబాద్ వచ్చి సీబీఐ కోర్టుకు హాజరవుతున్న జగన్కు సంబందించిన ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇంతకి జగన్కు సంబందించి ఆ వైరల్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడాల్సిందే..!
Read More »బోండా ఉమ మరోసారి.. హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు..!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు చంద్రబాబు మరో మరోసారి మొండి చెయ్యి చూపనున్నార.. బోండా ఆశలు మరోసారి గల్లంతు అయ్యాయా.. బోండా కనిన కలలన్నీ అడియాశలు అయ్యాయా.. అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. టీడీపీ సర్కార్ గత మంత్రి వర్గ విస్తరణలో బోండా ఉమకి చోటు దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. దీంతో వెంటనే చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. దీంతో కొద్దిరోజలపాటు …
Read More »కిరణ్ కుమార్ రెడ్డి సలహాతోనే.. తమ్ముడు టీడీపీలోకి చేరారా..?
నల్లారి కుటుంబంలో సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా నల్లారి పొలిటికల్ ఎంట్రీ పై చర్చిలు మొదలు అయ్యాయి. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరారు. ఇక గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ …
Read More »చంద్రబాబుకు పాదయాత్ర షాక్.. వైసీపీలోకి వల్లభనేని వంశీ..?
ఏపీలో రాజకీయ పకరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడ ఘన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడనున్నారనే వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. టీడీపీ యువనాయకుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. …
Read More »