ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటయ్యా అంటే… టక్కున వచ్చే సమాధానం. నంది అవార్డులు. అందులోనూ చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మది అవార్డులు రావడంతో హాట్టాపిక్ లిస్ట్లో మొదటి ప్లేస్లో నిలిచింది నంది అవార్డుల ప్రకటన. అసలు లెజెండ్ సినిమాలో ఏముందనీ..? బహుశా.. లెజెండ్ సినిమాలో ఓటర్లను బెదిరించేలా ఉన్న డైలాగ్లను చూసి అవార్డులు ఇచ్చారేమో! అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. …
Read More »Masonry Layout
లైవ్లో ప్రముఖ చానల్.. పరువు తీసిన హైపర్ ఆది..!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది. దీంతో కత్తి …
Read More »పదకొండో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »నంది అవార్డ్స్ రగడ.. కమ్మనైన బూతు వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది …
Read More »‘కమ్మ’ నైన నందులు.. ఎవరైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన నంది అవార్డుల పై తరదైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అంతక ముందే నంది అవార్డ్స్ విషయంలో బన్ని వాస్, గుణశేఖర్, మారుతి, బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి..లతో పాటు మరికొందరు నంది అవార్డుల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే నంది అవార్డ్స్ ప్రకటించినప్పటి నుండి ఎన్ని కామెంట్స్ …
Read More »వెలుగులోకి జేసీ బ్రదర్స్ మరో అరాచకం!
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. …
Read More »ఇంతకీ వెధవలు ఎవరు.. మిస్టర్ కత్తి..?
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సినీ విమర్శకుడు మహేష్ కత్తి పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. ఆ రచ్చ ఒక ఎత్తు అయితే.. మరోవైపు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది తన స్కిట్లో కత్తి పొట్ట.. నెత్తి మీద బట్ట పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓ ప్రముఖ చానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కత్తి పాల్గొని ఆవేదనను వెళ్ళ గక్కిన సంగతి …
Read More »జగన్ షేకండ్ ఇవ్వగానే ఆనందంతో తోటి ప్రయాణికులకు మహిళ ఏం చెప్పింది..?
ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. …
Read More »అనంతలో మహిళలని కూడా చూడకుండా నీచంగా…ఇక జన్మలో టీడీపీకి ఓట్లు
‘మేమంతా ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా ఇళ్లను కూల్చేస్తామని, పరిహారం కూడా ఇచ్చేది లేదని చెబుతోంది. జాయింట్ కలెక్టర్ (జేసీ)కి మా గోడు చెబుదామని వస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలమని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు. ఇక జన్మలో టీడీపీకి ఓట్లేయం’ – గిరిజన మహిళల కన్నీటి ఆవేదన ఇది అధికారులు ఇళ్లు తొలగించడంతో పరిహారం కోసం రోడ్డెక్కిన గిరిజన మహిళల …
Read More »జగన్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం. జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది …
Read More »