Home / Masonry Layoutpage 1070

Masonry Layout

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ల‌గ‌డ‌పాటి.. కార‌ణం ఇదే

సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, నిమ్స్‌లో ఉరుకులు పరుగులతో బెడ్‌మీద చేరి, చివరకు….రాజ‌కీయాల‌కు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గ‌డిపేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు బుధ‌వారం వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న …

Read More »

పదో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్‌ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం …

Read More »

నందీ అవార్డులు.. ఎన్నడు లేని విధంగా సిని ప్రపంచంలో ఆగ్రహజ్వాలలు

ఏపీ స‌ర్కార్ వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా.. వాటిని పరిగణలోనికి ఎందుకు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మనం సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్‌ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. …

Read More »

నంది అవార్డ్స్ లోనూ.. ప్ర‌భాస్‌కు వెన్నుపోటు త‌ప్ప‌లేదా..?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబందించి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంది అవార్డ్స్‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయాక‌ మొద‌టిసారి నంది అవార్డ్స్ ప్ర‌క‌టించ‌డం.. అదీ మూడు సంవ‌త్స‌రాల‌కి క‌లిపి ఒకేసారి ప్ర‌క‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంది. ఒక‌వైపు రాష్ట్ర విభజ జరగడం.. మ‌రోవైపు ప్రత్యేక హోదా పోరాటాలు.. ఆ హడావిడిలో 2014 , 2015 సంవత్సరాలలో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక అస‌లు విషయానికి వ‌స్తే.. 2014 …

Read More »

క‌మ్మ‌వాస‌న కొడుతున్న.. నంది అవార్డులు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుండి ప్ర‌తి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వ‌ర‌కు విడుద‌ల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నంది అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వ‌లేదు. ఇప్పుడు తాజ‌గా 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే చంద్ర‌బాబు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్‌.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్ట‌ర్‌..?

ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాష్ట్రా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒక వైపు పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. అందులో భాగంగానే వైసీపీలో కూడిక‌లు తీసివేత‌లు మొద‌లు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన అభ్య‌ర్థులెల పై …

Read More »

వైర‌ల్ పాలిటిక్స్‌ : జ‌గ‌న్ పై.. లైవ్‌లో తేల్చేసిన పోసాని..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌న ద‌ర్శ‌కుడు విల‌క్ష‌ణ న‌టుడు పోసాని ముర‌ళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వార‌మంతా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైర‌ల్‌గా మారిపోతుంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్‌లో తిట్టారో అంద‌రికీ తెలిసిందే. ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కి ముర‌ళి చూపించిన చుక్క‌లు ఇప్ప‌టికీ అంద‌రు యూట్యూబ్‌లో చూస్తూనే …

Read More »

ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …

Read More »

రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..

ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …

Read More »

బిగ్ బ్రేకింగ్.. జగన్ సీయం కావాల‌ని.. వీరాభిమాని ఆత్మహత్య

ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టాలు పోయి స్వ‌ర్ణ‌యుగం రావాలంటే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న‌ సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్‌లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధ‌వారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat