Home / Masonry Layoutpage 1071

Masonry Layout

చంద్ర‌బాబు బూటు పూజ‌ల పై.. రోజా జ‌బ‌ర్ధ‌స్త్ పంచెస్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ఆడేసుకుంది. కృష్ణ నది బోటు ప్ర‌మాదానికి వంద శాతం చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ణి రోజా ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబుకు దేవుడి పై అస్స‌లు ఏమాత్రం భ‌క్తి లేద‌ని.. ఆయ‌న ఎక్క‌డ పూజ‌లు చేసినా.. కాళ్ళ‌కు బూట్లు వేసుకునే పూజ‌లు చేస్తార‌ని అందుకే ఇలాంటి ఘోరాలు జ‌రుగుతున్నాయ‌ని రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని …

Read More »

అధికారంలో ఉన్నాం .త్రాగుతాం ..అంత మా ఇష్టం .పోలీసులపై టీడీపీ నేత వీరంగం ..

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ఒకరు పోలీస్ అధికారులపై వీరంగం వేశారు .చేసిందే తప్పు మరల తిరిగి ఆ అధికారులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుతగులుతూ అధికార మదాన్ని వారిపై చూపించారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు లో రాజేంద్ర నగర్ కు చెందిన టీడీపీ నేత మద్దన రామాంజనేయస్వామి ఫుల్ గా త్రాగి కారు వేగంగా నడిపి ఒక చిన్నారిని రాత్రి ఏడు గంటల …

Read More »

క‌ర్నూల్లో కేక పుట్టించిన జ‌గ‌న్.. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్ధి ఖ‌రారు..?

వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే త‌న పాద‌యాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జ‌గ‌న్ క‌ర్నూలు గ‌డ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గంలో జ‌గ‌న్ విజృంభిస్తున్నారు. పాద‌యాత్ర‌తో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న స‌భ‌ల్లో జ‌గ‌న్ చెల‌రేగి పోతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఒక‌వైపు ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూనే మ‌రోవైపు త‌న మాట‌ల‌తో చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ర‌ఫ్ఫాడిస్తున్నాడు. ఇంకో …

Read More »

2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం . అయితే తాజాగా …

Read More »

జ‌గ‌న్ సెంచరీ దెబ్బ‌… అపోజిష‌న్ బ్యాచ్ అబ్బా..!

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్ర తొమ్మిద‌వ రోజుకు చేరుకుంది. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌నం రోజు రోజుకి వేలల్లో త‌ర‌లి వ‌స్తున్నారు. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగ‌ళ‌వారం ఎనిమిద‌వ‌రోజు పాద‌యాత్ర‌లో వంద కిలో మీట‌ర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక తొమ్మిదో …

Read More »

టీడీపీ భ‌విష్య‌త్తు తేల్చేసిన.. చంద్ర‌బాబు సొంత స‌ర్వే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌గ‌న్ ప‌డుతుంటే టీడీపీ నేత‌ల‌కి గుండెల్లో రైళ్ళు ప‌డుగెడుతున్నాయి. క‌డ‌ప నుండి క‌ర్నూలుకి చేరిన జ‌గ‌న్ పాద‌యాత్ర చంద్ర‌బాబు స‌ర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌గ‌న్ పాద‌యాత్ర పై నిఘా పెంచిద‌ని ఆంగ్ల ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయి. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి కిక్కిరిసిన జ‌నం రావ‌డంతో.. చంద్ర‌బాబు స‌ర్కార్ అందుకు కార‌ణాలు వెదికే ప‌నిలో ప‌డింది. …

Read More »

మంత్రి అఖిల ప్రియ ఇలాఖాలో జగన్ కు బ్రహ్మరథం

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు.ఇవాళ తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్‌.కృష్ణాపురంలో పాదయాత‍్రను మొదలుపెట్టారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ… ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ …

Read More »

కేటీఆర్‌కు,జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంత‌మైన రికార్డు ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన రికార్డు ఇది. మ‌రే రాజ‌కీయ నాయ‌కుడికి కూడా సొంతం కానీ ప్ర‌త్యేక‌మైన అంశం ఇది. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా? క్రేజీ పొలిటీషియ‌న్లుగా యూత్‌లో ఆద‌ర‌ణ పొందిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు యువ‌త‌లో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు. సాధారణంగా …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తొలి మైలురాయిని అధిగ‌మించింది. ఇక జ‌గ‌న్ ప్రారంబించిన పాద‌యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీట‌ర్లు దాటింది. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌య‌త్ర క‌ర్నూలుకి చేరింది. క‌ర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజ‌క వ‌ర్గమైన ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ జంక్ష‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో దుమ్మురేపారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో జనం అడుగడుగునా జగన్‌కు హారతి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat